ఆంధ్ర పోలిటిక్స్

అమరావతి క్వాంటమ్ వ్యాలీ: ప్రచారం ఎక్కువ, వాస్తవాలు తక్కువ

అమరావతి క్వాంటమ్ వ్యాలీ పేరుతో ప్రభుత్వం భారీ ఎంవోయూల ప్రచారం చేసింది.కానీ వాటిలో చాలావరకు కేవలం 1–3 నెలల వయసున్న స్టార్టప్స్ మాత్రమే. అమరావతి క్వాంటమ్ వ్యాలీ FAKE vs FACT ❌ప్రచారం ...

హెరిటేజ్ డైరీ పాల నమూనాల్లో ఫార్మాలిన్ గుర్తింపు… భద్రతపై ప్రశ్నలు

పాలు పిల్లలకు తొలి ఆహారం, వృద్ధులకు జీవనాధారం. అలాంటి కీలక ఆహార పదార్థం భద్రతపై మరోసారి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. Indian Journal of Nutrition లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, హెరిటేజ్ డైరీకి ...

జగన్ vs బాబు పాలన – కాగ్ లెక్కల్లో తేడా ఎంత?

కేంద్ర కాగ్ గణాంకాలను పక్కపక్కన చూసినప్పుడు రెండు పాలనల మధ్య ఆర్థిక పరమైన తేడా స్పష్టంగా కనిపిస్తోంది. రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు, అప్పుల పరిమాణం మరియు పన్ను ఆదాయాల వృద్ధి విషయంలో ...

ఆంధ్రప్రదేశ్ రైతుల ఆర్థిక స్థితిపై చంద్రబాబు బడాయిలు – కేంద్ర వ్యవసాయ శాఖ గణాంకాలతో వాస్తవాలు

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయం బలంగా ఉందన్న ప్రచారానికి భిన్నంగా, అధికారిక గణాంకాలు రైతులపై తీవ్రమైన అప్పుల భారాన్ని బయటపెట్టాయి. లోక్‌సభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ప్రకారం, దేశంలోనే అత్యధిక రైతు అప్పులు ఉన్న రాష్ట్రంగా ...

తిరుమల నెయ్యి కల్తీ ఆరోపణలు: భోలే బాబా డెయిరీకి అనుమతులు ఎవరి హయాంలో ఇచ్చారు?

భోలే బాబా డెయిరీ ద్వారా తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా జరిగిందంటూ కూటమి నాయకులు, ఎల్లో మీడియ ఆరోపణలు చేస్తున్నాయి. కానీ అధికారిక రికార్డులు చూస్తే, ఆ కంపెనీకి టెక్నికల్ అర్హతలు ఇచ్చి, ...

హెరిటేజ్ పెరుగు నాణ్యతపై ఫుడ్ సేఫ్టీ ఫైన్ – వాస్తవం

హెరిటేజ్ పెరుగు నాణ్యతపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇచ్చిన నివేదిక ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తోంది. నాణ్యత లోపాలపై ఫైన్ విధించగా, దానిని హెరిటేజ్ చెల్లించిన విషయమే సంస్థ సెబికి తెలిపింది. ...

రామతీర్థం విగ్రహ శిరచ్ఛేదనం ఘటన: ఆరోపణల వెనుక ఉన్న నిజాలు

వైయస్సార్‌సీపీ పాలనలో రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం శిరచ్ఛేదనం జరిగిందంటూ ప్రచారం జరుగుతోంది. కానీ ఈ ఘటనకు సంబంధించిన అధికారిక వివరాలు, తర్వాత జరిగిన పరిణామాలు పరిశీలిస్తే ఈ ఆరోపణలపై సందేహాలు తలెత్తుతున్నాయి. ❌ ...

అయోధ్య లడ్డూలపై పవన్ కల్యాణ్ చేసిన కల్తీ నెయ్యి ఆరోపణ పూర్తిగా అబద్ధం

అయోధ్య రామాలయానికి పంపిన లడ్డూలపై కల్తీ నెయ్యి వాడారంటూ పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం పొందుతున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలకు వాస్తవ ఆధారాలు లేవు. ❌ FAKE ...

పరకామణి చోరీ కేసులో సెటిల్‌మెంట్ జరిగింది అనేది పూర్తిగా అబద్ధం

పరకామణి చోరీ కేసులో సెటిల్‌మెంట్ జరిగిందన్న ప్రచారం నిజం కాదు.ఈ కేసు పూర్తిగా చట్టబద్ధంగా, లోక్ అదాలత్‌లో జడ్జి పర్యవేక్షణలో పరిష్కారమైంది. నిందితుడు చేసిన తప్పుకు బాధ్యత తీసుకొని, శ్రీ వారి ఆలయానికి ...

❌ నెయ్యి కొనుగోలు కమిటీ అక్రమాల ఆరోపణలు అబద్ధం — అసలు బాధ్యులు ఎవరు?

నెయ్యి కొనుగోలు కమిటీలో వైయస్సార్‌సీపీ సభ్యులను పెట్టుకుని అక్రమాలు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానీ అప్పట్లో అదే కమిటీలో సభ్యులుగా ఉన్న కొలుసు పార్థసారథి, వేమిరెడ్డి ప్రశాంతి ప్రస్తుతం ఆరోపణలు చేస్తున్న పార్టీలోనే ...