ఆంధ్ర పోలిటిక్స్
మూడో బడ్జెట్లో అన్నదాత సుఖీభవపై కోత — నిధులకు కత్తెర
ఎన్నికల సమయంలో ఘనంగా ప్రకటించిన ‘అన్నదాత సుఖీభవ’ పథకానికి మూడో బడ్జెట్లో భారీగా కోతలు విధించారు. పూర్తి స్థాయి నిధులు కేటాయించకుండా తగ్గించిన మొత్తంతో హామీ అమలు ఎలా సాధ్యమవుతుందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ...
మూడో బడ్జెట్లో ‘సూపర్ సిక్స్’ కోతలు – తల్లికి వందనం కేటాయింపుల్లో తగ్గింపు
రాష్ట్ర మూడో బడ్జెట్లో ఎన్నికల ముందు ప్రకటించిన ‘సూపర్ సిక్స్’ హామీల అమలు పై స్పష్టత లేని పరిస్థితి కనిపిస్తోంది. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లకే పింఛన్లు, రైతులు మరియు ...
ఏపీ అప్పుల లెక్కలు బహిర్గతం – టీడీపీ మరో రూ.500 కోట్ల అప్పు, 20 నెలల్లోనే రూ.3.27 లక్షల కోట్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పుల అంశం మళ్లీ రాజకీయ చర్చకు దారితీసింది. గత ప్రభుత్వ కాలంలో తీసుకున్న అప్పులపై విమర్శలు కొనసాగుతుండగా, ప్రస్తుత ప్రభుత్వం 20 నెలల్లోనే రూ.3.27 లక్షల కోట్ల అప్పులు చేసినట్లు ...
20 నెలల్లో ఒక్క కొత్త పింఛన్లు మంజూరు కాలేదా?
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తరువాత గత 20 నెలల కాలంలో కొత్త పింఛన్లు మంజూరు కాలేదనే క్షేత్ర స్థాయిలో బాధితులు నిలదీస్తున్నారు . ప్రజా దర్బార్ వినతుల్లో కూడా ఇవే ఎక్కువగా వస్తున్నాయి ...
నారా లోకేష్ చేసిన “రూ.4,064 కోట్లు బకాయి” ఆరోపణ — ఫ్యాక్ట్ చెక్ ఏమి చెబుతోంది?
ఆంధ్రప్రదేశ్లో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై రాజకీయ ఆరోపణలు వేడెక్కుతున్నాయి. Nara Lokesh గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.4,064.59 కోట్ల బకాయిలు వదిలిందని ఆరోపించగా, ప్రస్తుత లెక్కలు మాత్రం వేరే దృశ్యాన్ని చూపుతున్నాయి. ఎన్నికల ...
ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా రాజధాని నిర్మాణంలో రూ.3,005 కోట్ల పనులు కాంట్రాక్టర్కు?
రాజధాని నిర్మాణ పనుల్లో ఆర్థిక నియమాలు, విధివిధానాలు పాటించబడ్డాయా అన్న సందేహాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ముందస్తు ఆర్థిక అనుమతి లేకుండానే వేల కోట్ల రూపాయల పనులు అప్పగించబడటం, అనంతరం అనుమతులు పొందడం ...
🔴 800 కి.మీ పరిమితి ఉన్న తిరుమల నెయ్యి టెండర్… 883 కి.మీ ఇండపూర్ డైరీకి ఆర్డర్ — బీ ఆర్ నాయుడు సమాధానం ఏమిటి?
తిరుమల నెయ్యి కొనుగోలులో 800 కి.మీ పరిమితి స్పష్టంగా టెండర్ షరతుగా పేర్కొనబడింది.అయితే 883 కి.మీ దూరంలోని ఇండపూర్ డైరీకి కిలోకు ₹658 రేటుతో ఆర్డర్ కేటాయింపు — నిబంధనలు ఎలా అమలయ్యాయి? ...
సూపర్ సిక్స్ హామీలు: రూ.1,42,897 కోట్ల లోటు— వాగ్దానాలా? వాస్తవాలా?
ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ సహా 143 హామీలను ప్రకటించిన ప్రభుత్వం, ఈ పథకాల అమలుకు సంవత్సరానికి రూ.79,867 కోట్లు అవసరమని అంచనా వేయబడింది. అయితే 2025–26 బడ్జెట్లో కేవలం రూ.17,179 కోట్లు ...
తిరుమల నెయ్యి టెండర్ల వెనుక దాగి ఉన్న అసలు కథ ఏమిటి? ‘ఇండాపూర్’ పేరుతో జరిగిన గేమ్ ఏంటి?
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నెయ్యి టెండర్లలో 2014 నుంచి 2025 వరకు జరిగిన పరిణామాలను పరిశీలిస్తే, ఒకే సంస్థ పేర్లు మళ్లీ మళ్లీ కనిపించడం, L1–L2 స్థితులు మారడం, 35%–65% సరఫరా ...
₹1,200 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల… డబ్బులు జమ అయ్యాయా? లేక కేవలం బడ్జెట్ ఆర్డరేనా?
ఫీజు రీయింబర్స్మెంట్ కింద ₹1,200 కోట్లు విడుదల చేశామని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. ప్రభుత్వ అబ్స్ట్రాక్ట్లను ఆధారంగా చూపిస్తూ నిధులు విడుదలయ్యాయని చెబుతున్నప్పటికీ, వాస్తవానికి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని ఆరోపణలు ...














