ఆంధ్ర పోలిటిక్స్
“భూములపై ఇన్ని ప్రశ్నలు… సమాధానాలు ఎక్కడ?” అమరావతి రైతుల నిలదీత.. ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం!
అమరావతి రాజధాని భూముల వ్యవహారం మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. రాజధాని కోసం వేల ఎకరాల భూములు స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులు ఇప్పుడు ప్రభుత్వాన్నే నిలదీస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ ఒప్పందాలు, CRDA భూములు, ...
దళిత ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్పై కక్ష సాధింపా..? పోస్టింగ్ ఇవ్వకుండానే రిటైర్మెంట్కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
దళిత ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్కు పోస్టింగ్ లేకుండానే రిటైర్మెంట్.. చంద్రబాబు ప్రభుత్వంపై కక్ష సాధింపు ఆరోపణలు ఇంట్రో దళిత అధికారుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం మరోసారి తన కక్షను నిస్సిగ్గుగా ...
ఆర్టీసీ ఆస్తుల అప్పగింతలు.. ప్రైవేటీకరణకు చంద్రబాబు సర్కారు బ్లూప్రింట్? బెజవాడ నుంచే భారీ ఆపరేషన్!
విద్యాధరపురం డిపో కూల్చివేతతో ప్రారంభం.. మరో 11 డిపోలపై కన్ను.. తొలి దశలోనే రూ.6 వేల కోట్ల ప్రభుత్వ భూములు ప్రైవేటు చేతుల్లోకి వెళ్తున్నాయంటూ ఉద్యోగ సంఘాల తీవ్ర ఆరోపణలు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ...
బెజవాడ పోలీస్ బాస్పై భారీ ఆరోపణలు.. అద్వైక ట్రేడింగ్ కేసులో రూ.300 కోట్ల డిపాజిట్ మోసం, డీల్ జరిగిందా?
పోలీస్ దర్యాప్తుపై కొత్త ప్రశ్నలు.. డిపాజిటర్లకు న్యాయం జరిగిందా? విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అద్వైక ట్రేడింగ్ సంస్థకు సంబంధించిన అక్రమ డిపాజిట్ల కేసు మరోసారి రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ ...
మల్లన్నకూ మోసం..! పవిత్ర కొండల్లో మైనింగ్కు చంద్రబాబు సర్కారు పచ్చజెండా?
రాయలసీమలోని ప్రసిద్ధ శైవక్షేత్రం మల్లయ్యకొండల్లో మైనింగ్కు అనుమతులు.. భక్తుల్లో ఆందోళన.. రిజర్వ్ ఫారెస్టులో తవ్వకాలపై పర్యావరణవేత్తల తీవ్ర అభ్యంతరాలు రాయలసీమలో అత్యంత ప్రసిద్ధ శైవక్షేత్రాల్లో ఒకటిగా పేరుగాంచిన మల్లయ్యకొండ ఇప్పుడు వివాదాల కేంద్రంగా ...
కమిషనర్కు ‘సర్’ కాదు.. ‘పచ్చ’ సర్వీసా? రాజ్యాంగ బాధ్యతల్ని పక్కనబెట్టి టీడీపీ కోసం రంగంలోకి దిగారనే ఆరోపణలు!
నెల్లూరులో సర్ ప్రక్రియపై దుమారం.. టీడీపీ బీఎల్ఏలకు కమిషనర్ దిశానిర్దేశం చేశారనే ఆడియో వైరల్ కేంద్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో పూర్తిగా నిష్పక్షపాతంగా సాగాల్సిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (Special ...
మేఘాకు 300 ఎకరాలు.. ఎకరానికి రూ.4 కోట్ల విలువైన భూమిని రూ.10 లక్షలకే అప్పగించారా?
రాజధాని సమీపంలో వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములపై సంచలన నిర్ణయం.. మేఘా గ్రూప్కు భారీ భూ కేటాయింపుపై రాజకీయ దుమారం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ భూముల కేటాయింపుపై మరోసారి తీవ్ర రాజకీయ చర్చ ...
ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే కుట్ర.. సమరశంఖం పూరించిన ఉద్యోగులు.. రెండో దశ ఉద్యమానికి జేఏసీ పిలుపు
ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీని దశలవారీగా ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టే కుట్ర జరుగుతోందని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ తీవ్ర ఆరోపణలు చేసింది. విద్యుత్ బస్సుల (ఎలక్ట్రిక్ బస్సులు) పేరుతో ప్రభుత్వ రంగ సంస్థను ...
“నాడు–నేడు మర్చిపోయి… ‘బీరు’నే భవిష్యత్తా..? జవహర్ నుంచి పల్లా వరకు ఒకే లైన్పై టీడీపీకి ఎదురుదెబ్బ!”
ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం, ఉపాధి, సంక్షేమం అందించాల్సిన అధికార పార్టీ నాయకులు… ఇప్పుడు బీరు గురించి మాట్లాడటమే ప్రాధాన్యమా..? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ...
అమరావతా… పాకిస్తానా!? ప్రశ్నిస్తే శత్రువులా… రెండో కోణం చెప్పినా నేరమా!?
అమరావతి… ఇది ఆంధ్రప్రదేశ్ రాజధానా? లేక కొందరి అభిప్రాయాలకే పరిమితమైన ప్రత్యేక ప్రాంతమా? రాజధానిపై ప్రశ్నిస్తే దేశద్రోహులుగా ముద్ర వేయాలా? రైతుల బాధ గురించి మాట్లాడితే దాడులు చేయాలా? ఒకే కథనాన్ని నమ్మమని ...














