ఆంధ్ర పోలిటిక్స్
దేవా.. ఏమిటీ మాయ? భక్తుల జోరు.. హుండీ బేజారు..! పెరుగుతున్న భక్తులు… తగ్గిపోతున్న దేవాలయ ఆదాయం వెనుక అసలు కథ ఏంటి?
హే రామ్… సేవ్ ఏపీ..! దేవుడి సొమ్ముకూ రక్షణ లేదా..? అవతల ప్రజల విరాళాలపై ఆరోపణలు… ఇవతల రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో హుండీ ఆదాయాలపై ప్రశ్నలు… రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలకు భక్తుల రద్దీ ...
“మావిగన్”పై రాధాకృష్ణ విమర్శలు.. ఒక్కో వాదనను చీల్చిచెండాడుతున్న వైసీపీ శ్రేణులు!
“మావిగన్”పై ABN రాధాకృష్ణ విమర్శలకు వైసీపీ కౌంటర్.. ‘అమరావతే సరైందా?’ అంటూ ఎదురుదాడి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తాజా వీకెండ్ కామెంట్లో “మావిగన్” (మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు మెగా రీజియన్) ప్రతిపాదనపై చేసిన ...
ఫారాలెక్కడ ‘సర్’? ఎన్యూమరేషన్ ఫారాలు అందక రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల గగ్గోలు.. వైఎస్సార్సీపీ ఓటర్లే టార్గెట్ చేశారా?
అన్ని జిల్లాల్లోనూ ఒకటే పరిస్థితి.. ఫారాల కోసం ఓటర్ల పరితపన రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (Special Summary Revision) ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ...
ప్రశ్నించే గొంతును నొక్కేయడానికేనా పోలీసు వ్యవస్థ? చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ తీవ్ర ఆగ్రహం.. ‘హే రామ్.. సేవ్ ఆంధ్రప్రదేశ్’ అంటూ ఎక్స్లో సంచలన పోస్టు
ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ పని తీరు అత్యంత ప్రమాదకర దిశగా సాగుతోందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలపై దారుణాలు, ...
అమరావతి గేటెడ్ కమ్యూనిటీనా? బంగారు గుడ్డు పెట్టే బాతును వదులుకోలేకే ‘మావిగన్’పై ఎదురుదాడా?
భారీ నిర్మాణ వ్యయాలు.. లక్షల కోట్ల భారం.. రైతులకు నెరవేరని హామీలు.. అమరావతి మోడల్పై వర్దెల్లి మురళి సంచలన విశ్లేషణ అమరావతి… ఒకప్పుడు ప్రపంచ స్థాయి రాజధానిగా ప్రచారం చేసిన ప్రాజెక్టు. కానీ ...
ఫీజు చెల్లించని ప్రభుత్వం.. సర్టిఫికెట్లు ఇవ్వని వర్సిటీ.. 4,400 మంది నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరం!
ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయకపోవడంతో వేలాది మంది విద్యార్థుల జీవితాలు అంధకారంలోకి నెట్టబడుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. నూజివీడు ట్రిపుల్ ఐటీ (RGUKT)లో చదువు పూర్తి చేసిన సుమారు 4,400 మంది ...
రైతుల ఆత్మహత్యల్లో ఏపీది మూడో స్థానం..! రైతాంగాన్ని బలిచేస్తున్న ప్రభుత్వాలే కారణమా? – విజూ కృష్ణన్ తీవ్ర విమర్శలు
ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్ సంచలన ఆరోపణలు దేశంలో కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చే విధానాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను బలిచేస్తున్నాయని ఏఐకేఎస్ (అఖిల భారత కిసాన్ ...
దురాశతో అమరావతి అనే బంగారు బాతునే చంపేశారా? రెండో విడత భూములపై రైతుల తిరుగుబాటు!
“రోజూ ఒక బంగారు గుడ్డు పెట్టే బాతును… ఇంకా ఎక్కువ బంగారం వస్తుందనే దురాశతో కోసేసి చివరకు అన్నీ కోల్పోయిన రైతు కథ” చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. ఇప్పుడు అదే కథను ...
పాప ఆచూకీ కోసం తండ్రి ఊరూరా తిరుగుతుంటే… “బూడిద అయినా ఇవ్వండి” అని తల్లి వేడుకుంటుంటే… ఇదేనా పాలన?
ఒక తండ్రి… చేతిలో తన పసిపాప ఫోటో.నెల రోజులుగా ఆ పాప ఆచూకీ కోసం ఊరూరా తిరుగుతున్నాడు. ప్రతి మనిషిని అడుగుతున్నాడు… “నా బిడ్డను ఎవరైనా చూశారా?” అని. మరోవైపు… ఒక తల్లి.తన ...
నాడు-నేడు గొప్పలు… నేడు బడులు వెలవెల! కేంద్ర విద్యాశాఖ నివేదికతో ఏపీ విద్యా వ్యవస్థపై బట్టబయలైన నిజాలు..!
గత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో “నాడు-నేడు”, ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ క్లాస్రూమ్లు, ట్యాబ్లు, మౌలిక వసతుల అభివృద్ధి పేరుతో ప్రభుత్వ పాఠశాలలను దేశానికే ఆదర్శంగా మార్చామని భారీ ప్రచారం ...














