ఆంధ్ర పోలిటిక్స్

అప్రూవర్ తంత్రం సిట్ కుతంత్రం నేపథ్యంలో మద్యం కేసు దర్యాప్తు, సిట్ విచారణ, బెవరేజెస్ కార్పొరేషన్‌కు సంబంధించిన ప్రతీకాత్మక చిత్రం

అప్రూవర్‌ తంత్రం.. సిట్‌ కుతంత్రమా? మద్యం కేసులో ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అక్రమాల కేసు దర్యాప్తు మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. బెవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ ఉద్యోగి సత్యప్రసాద్‌కు ముందస్తు బెయిల్‌ లభించడం, ఆ పిటిషన్‌ను సిట్‌ తీవ్రంగా వ్యతిరేకించకపోవడం వెనుక పెద్ద ...

ఆ 8 గంటలే కొంపముంచాయి.. విశాఖ బోటు ప్రమాదంలో రెస్క్యూ ఆలస్యంపై మత్స్యకారుల ఆగ్రహాన్ని ప్రతిబింబించే ఫీచర్డ్ ఇమేజ్

ఆ 8 గంటలే కొంపముంచాయా? చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆరుగురు మత్స్యకారుల ప్రాణాలు బలయ్యాయా?

విశాఖ సముద్రంలో చోటుచేసుకున్న మత్స్యకారుల బోటు ప్రమాదం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందినా, దాదాపు 8 గంటలపాటు ప్రభుత్వం స్పందించకపోవడమే ఆరుగురు మత్స్యకారుల ...

అమరావతిలో చెరువు భూమి ఆక్రమణ, పరిహారం చెల్లింపులు, భూ కేటాయింపులపై ఆరోపణలకు సంబంధించిన ప్రతీకాత్మక చిత్రం.

చెరువును చెరబట్టి.. పరిహారం కొల్లగొట్టి! అమరావతిలో మరో భూ దోపిడీ బాగోతం?

అమరావతి భూ సమీకరణలో మరో సంచలన వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తుళ్లూరు గ్రామంలోని చెరువు భూమిని ఆక్రమించి నిర్మించిన ప్రైవేటు కళాశాలకు ప్రభుత్వ పరిహారం చెల్లించడమే కాకుండా, నివాస, వాణిజ్య ...

అహోబిలం తలనీలాల కాంట్రాక్ట్ వివాదంలో కాంట్రాక్టర్‌కు బెదిరింపుల ఆరోపణలకు సంబంధించిన ప్రతీకాత్మక చిత్రం.

జుత్తు’లమారి దందా..? అహోబిలంలో తలనీలాల కాంట్రాక్ట్‌పై బెదిరింపుల కలకలం.. వైరల్ కాల్ రికార్డింగ్‌లో బయటపడిన గూండాగిరీ!

నంద్యాల జిల్లా అహోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో తలనీలాల కాంట్రాక్ట్ వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. దేవస్థానం ద్వారా అధికారికంగా కాంట్రాక్ట్ పొందిన వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని కాంట్రాక్ట్‌ను వెంటనే వదులుకోవాలని బెదిరింపులు చేసినట్లు ...

టీడీపీ ఎమ్మెల్యే నాని భూ దోపిడీ ఆరోపణల నేపథ్యంలో భూ వివాదం, ఘర్షణను సూచించే ప్రతీకాత్మక చిత్రం

టీడీపీ ఎమ్మెల్యే నాని అనుచరుల మరో భూ దందా?.. రూ.10 కోట్ల స్థలంపై కబ్జా, యజమానిపై మీడియా ఎదుటే దాడి!

టీడీపీ ఎమ్మెల్యే నాని అనుచరుల భూ దోపిడీ ఆరోపణలు.. రూ.10 కోట్ల భూమిపై కబ్జా యత్నం, అడ్డుకున్న యజమానిపై దాడి! పశ్చిమ గోదావరి జిల్లాలో మరోసారి టీడీపీ నేతల అనుచరులపై భూ దందా ...

ఫీజుల నియంత్రణ లేక ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో పెరుగుతున్న ఫీజుల భారంతో ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులను ప్రతిబింబించే చిత్రం

ఫీజుల నియంత్రణ ఏదీ? ప్రైవేట్ విద్యాసంస్థలకు స్వేచ్ఛ… తల్లిదండ్రులకు భారమేనా?

ఫీజుల నియంత్రణ చట్టం ఎక్కడ? కార్పొరేట్ విద్యాసంస్థల ఇష్టారాజ్యానికి ప్రభుత్వం అడ్డుకట్ట వేయలేదా? రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలు, పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ లేకపోవడం లక్షలాది మంది తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రతి ...

డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ, రైతు సంక్షేమం, విద్యా సంస్కరణలను ప్రతిబింబించే ప్రత్యేక ఫీచర్డ్ ఇమేజ్

ఓటమి ఎరుగని మహానేత.. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన డాక్టర్ వైఎస్సార్..!

మనసున్న మహారాజు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత రాజకీయాల్లో అధికారాన్ని అందరూ కోరుకుంటారు… కానీ అధికారాన్ని ప్రజల జీవితాలను మార్చే ఆయుధంగా ఉపయోగించిన నాయకులు మాత్రం ...

ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జేఏసీ ఆందోళన నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ బస్సు ప్రతీకాత్మక చిత్రం

ఆర్టీసీ ప్రైవేటీకరణకే చంద్రబాబు సర్కారు పంతం..! జేఏసీతో చర్చలు విఫలం.. ఉద్యమం ఉధృతం చేస్తామని ఉద్యోగ సంఘాల హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ ప్రైవేటీకరణ అంశంపై ప్రభుత్వం తన వైఖరిని ఏమాత్రం మార్చుకోలేదనే విమర్శలు మరింత బలపడుతున్నాయి. ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీతో జరిగిన కీలక చర్చలు ఎలాంటి ఫలితం లేకుండానే ముగియడంతో ప్రభుత్వ ...

జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రైవేటీకరణ, టెండర్లు, హార్బర్ వైమానిక దృశ్యం

ప్రైవేటుకు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్.. జగన్ కట్టిన ప్రాజెక్టును అమ్మకానికి పెడుతున్నారా?

వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.306.29 కోట్లతో నిర్మించి దేశ ప్రధాని చేతుల మీదుగా ప్రారంభింపజేసిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఇప్పుడు ప్రైవేటు చేతుల్లోకి వెళ్లే పరిస్థితి ఏర్పడిందా? తాజాగా మంత్రి బీసీ జనార్థన్ ...

గ్రామాల్లో మంచినీటి మీటర్లు ఏర్పాటు చేసి యూజర్ ఛార్జీలు వసూలు చేయనున్న ప్రభుత్వం గురించి ప్రతిబింబించే ఫీచర్డ్ ఇమేజ్.

గ్రామాల్లో మంచినీటికీ మీటర్లు.. స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన చంద్రబాబే ఇప్పుడు నీళ్లకూ మీటర్లా?

ఎన్నికల ముందు “విద్యుత్ స్మార్ట్ మీటర్లను అనుమతించేది లేదు” అంటూ ప్రజలకు హామీలు ఇచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు గ్రామాల్లో తాగునీటికే మీటర్లు బిగించే దిశగా అడుగులు వేస్తోంది. అంతేకాదు, మంచినీటి పథకాల నిర్వహణ ...