ఆంధ్ర పోలిటిక్స్
జగన్ హయాంలో కోవిడ్లో టాప్గా ఉన్న ఏపీ… ఇప్పుడు చంద్రబాబు పాలనలో ఇంధన కొరతగా ఎందుకు మారింది?
ఒకప్పుడు కోవిడ్ వంటి ప్రపంచ సంక్షోభంలో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న ఆంధ్రప్రదేశ్…ఇప్పుడు అదే రాష్ట్రంలో ఇంధనం కోసం ప్రజలు క్యూల్లో నిలబడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?ఈ మార్పు వెనుక ఉన్న వాస్తవాలు ఏమిటి ...
ఇతరుల ప్రాజెక్టులు… తన క్రెడిట్గా? బాబు స్పీడ్ వెనుక అసలు కథ!
ఆంధ్రప్రదేశ్లో భారీ డేటా సెంటర్ ప్రాజెక్టులపై క్రెడిట్ వివాదం రగులుతోంది. ముఖ్యంగా విశాఖలో గూగుల్, ఆదానీ డేటా సెంటర్ల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, సవరణ జీవోలు ఇప్పుడు పెద్ద చర్చకు దారి ...
🔥 లోకేశ్ శాఖలో గందరగోళం… ₹1,079 కోట్ల ప్రాజెక్ట్లోనే కంపెనీల పేర్లు మార్చేసిన జీవోలు!
ఆంధ్రప్రదేశ్లో “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న ప్రభుత్వం… అదే సమయంలో అధికారిక జీవోలలోనే భారీ తప్పులు చేస్తోంది అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ ...
స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలు?.. సర్టిఫికెట్లు, డాబ్ మార్పులపై భారీ అనుమానాలు
స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీలో దొంగ సర్టిఫికెట్లపై ఫిర్యాదులను పట్టించుకోని శాప్ రాష్ట్రంలో స్పోర్ట్స్ కోటా కింద డీఎస్సీ–2025 నియామకాలపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భర్తీ ప్రక్రియలో పారదర్శకతకు పూర్తిగా గండిపడి, దొంగ ...
🟡 విశాఖపై రెండు మాటలు… అధికారానికో కథ, ప్రజలకో నిజమా?
“మీరు ఏది చెబితే అదే నిజం” అనే పరిస్థితి ఏర్పడితే…ప్రజలు వినేది నిజమా? లేక కథనా? అనే సందేహం తప్పదు. విశాఖ విషయంలో కూడా ఇదే ప్రశ్న ఇప్పుడు ముందుకు వస్తోంది.ఒకే నగరాన్ని… ...
కొరత వస్తే కథలు మొదలవుతాయా…? యూరియా తర్వాత ఇప్పుడు ఇంధనంపై కొత్త డ్రామా!
రాష్ట్రంలో ఏ వస్తువు కొరత వచ్చినా… సమస్యను పరిష్కరించడంపై కాకుండా, దానిపై కొత్త కథలు చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. యూరియా కొరత వచ్చినప్పుడు…“యూరియా వాడితే క్యాన్సర్ వస్తుంది” ...
“అప్పుడు ‘శ్రీలంక’ అంటారా… ఇప్పుడు ‘సింగపూర్’ అంటారా? అప్పుల నిజం ఎక్కడ?”
పాలన మారితే మాటలు కూడా మారిపోతాయా…? లేక పరిస్థితులు మారినా, ప్రశ్నలు అడిగేవాళ్లు కనిపించకపోవడమే నిజమా…? ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద ప్రశ్నగా మారింది. అప్పులపై ద్వంద్వ వైఖరి… ఎవరి కోసం ...
ఎవరిది విజన్…? ఎవరిది విధ్వంసం…?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో “విజన్ vs విధ్వంసం” అనే చర్చ మరోసారి ముందుకు వచ్చింది. ఒకవైపు కరోనా వంటి ప్రపంచ విపత్తును ఎదుర్కొన్న ప్రభుత్వ పనితీరు… మరోవైపు ఎలాంటి పెద్ద సంక్షోభం లేకుండానే భారీ ...
గూగుల్ కోసం భూములు తీసుకున్నారు… రైతులకు పరిహారం మాత్రం ఎక్కడ?
అభివృద్ధి పేరుతో భారీ ప్రాజెక్టులు తీసుకురావడం ఒకటైతే… అదే పేరుతో రైతుల భూములను బలవంతంగా లాక్కోవడం మరోటి. విశాఖ జిల్లా ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ పేరుతో జరుగుతున్న భూసేకరణ ...
“దళిత బాలిక కేసులో నిజం దాచిపెడుతున్నారా?” — పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్లో మరోసారి చట్టవ్యవస్థపై తీవ్ర ప్రశ్నలు తలెత్తేలా చేసిన ఘటనలో, హైకోర్టు పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ మైనర్ దళిత బాలికపై జరిగిన లైంగిక ...














