ఆంధ్ర పోలిటిక్స్
ఒక 15 ఏళ్ల యువతి చెప్పిన ‘క్షమాపణ’… ఈ దేశ రాజకీయ నాయకులకు కనీసం సిగ్గు తెప్పిస్తుందా?
దేశ రాజకీయాల్లో నేడు అత్యంత అరుదుగా కనిపిస్తున్న పదం ఏదైనా ఉందంటే… అది “క్షమాపణ”. అధికారంలో ఉన్నా… ప్రతిపక్షంలో ఉన్నా… వేదిక ఏదైనా… మైక్ చేతికి చిక్కితే చాలు… వ్యక్తిగత దూషణలు, అసభ్య ...
‘లా నేస్తం’కు రూ.10 వేల హామీ… అమలు ఎక్కడ? రోడ్డెక్కిన జూనియర్ లాయర్లు.. కూటమి ప్రభుత్వంపై మండిపాటు!
ఎన్నికల ముందు “లా నేస్తం”ను “న్యాయమిత్ర”గా మార్చి నెలకు రూ.10 వేల ఆర్థిక సాయం అందిస్తాం అంటూ ఘనంగా హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం… అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఆ హామీ ...
కాక్రోచ్ జనతా పార్టీ సంచలన నిర్ణయం.. “రాజకీయాల వల్ల కాదు.. ప్రజా ఉద్యమాల వల్లే దేశంలో మార్పు” – వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే
దేశ రాజకీయ వ్యవస్థపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనను విరమించుకుంటున్నట్లు వెల్లడించిన ఆయన, ప్రస్తుతం ...
“నేరస్థులంటూ తీర్పు చెప్పే అధికారం ఏబీఎన్కా..? కోర్టులకా?”.. వెంకట కృష్ణ వ్యాఖ్యలపై వైసీపీ వర్గాల ఫైర్
వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలులో ఉన్న పార్టీ నేతలను పరామర్శించడంపై ఏబీఎన్ చానల్లో జర్నలిస్ట్ వెంకట కృష్ణ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీశాయి. “నేరాలు చేసి జైల్లో ఉన్నవారిని జగన్ పరామర్శిస్తున్నాడు” ...
దగా డీఎస్సీపై దండయాత్ర.. రాష్ట్రవ్యాప్తంగా భగ్గుమన్న వైఎస్సార్సీపీ ఆందోళనలు
రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి.. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు డిమాండ్.. మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ-2025 నియామక ప్రక్రియపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా ...
సాక్షి ఎడిటర్పై కేసుకు ఏకంగా జీవో.. రెడ్బుక్ రాజ్యాంగంతో బరితెగించిన చంద్రబాబు సర్కార్?
ఆంధ్రప్రదేశ్లో మీడియా స్వేచ్ఛపై మరోసారి తీవ్ర చర్చకు దారితీసే పరిణామం చోటుచేసుకుంది. రూ.300 కోట్ల అద్వైక అక్రమ డిపాజిట్ల వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన సాక్షి పత్రికపై చంద్రబాబు ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగిందని ...
ఏపీలో ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల.. 44.89 లక్షల మంది పేర్లు గల్లంతు.. అసలు కారణాలేంటి? అక్టోబర్ 3న తుది జాబితా
ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (Special Summary Revision – SSR) ప్రక్రియలో కీలక ఘట్టం పూర్తైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వివేక్ యాదవ్ ముసాయిదా ఓటర్ల ...














