ఆంధ్ర పోలిటిక్స్
రూ.461 కోట్ల భూ రాయితీలు.. 106 ఎకరాలు కార్పొరేట్లకు.. కుప్పంలో ఎవరి కోసం ఈ రెడ్ కార్పెట్?
రాష్ట్రంలో పెట్టుబడుల పేరుతో ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను రాయితీ ధరలకు కేటాయిస్తోందా? ఒకవైపు సామాన్య ప్రజలు, రైతులు భూమి కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే.. ...
భూమి ఇవ్వకపోతే బతకనివ్వరా?.. రాజధాని రైతులపై వేధింపుల పర్వం!
అమరావతి రాజధాని పేరుతో భూములు ఇవ్వని రైతులపై ఒత్తిడి, వేధింపులు, బలవంతపు చర్యలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. భూమి ఇవ్వకపోవడమే రైతులు చేసిన నేరంగా మారిందని, వారిని మానసికంగా, ఆర్థికంగా ...
టీటీడీ ఉద్యోగాల పేరిట రూ.5 కోట్ల మోసం! నకిలీ అపాయింట్మెంట్ లెటర్లతో నిరుద్యోగుల ఆశలపై దోపిడీ
దేవుడి సేవ పేరుతో నడిచే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతిష్ఠను అడ్డం పెట్టుకుని భారీ ఉద్యోగ మోసం వెలుగులోకి రావడం తీవ్ర కలకలం రేపుతోంది. టీటీడీ అధికారిక లోగో, ఈవో సంతకాలు, ...
బాబూ.. మాట తప్పారు! అంగన్వాడీల ఆగ్రహ జ్వాలలు.. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి
ఎన్నికల మేనిఫెస్టోలో అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు మరోసారి ప్రభుత్వంపై పోరాట బావుటా ఎగురవేశారు. “నిలబెట్టుకోలేని హామీలు ఎందుకు ఇచ్చారు? మేనిఫెస్టోలో ఎందుకు పెట్టారు?” అంటూ ...
ఉత్తిపుణ్యానికే రూ.1,111 కోట్ల భూ పందేరం? విశాఖలో విలువైన 9.39 ఎకరాలపై బాబు సర్కారు ‘పక్కా స్కెచ్’!
విశాఖపట్నంలోని అత్యంత ఖరీదైన మధురవాడ భూములపై మరోసారి వివాదం చెలరేగింది. మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ.1,111 కోట్లకు పైగా ధర చేసే 9.39 ఎకరాల ప్రభుత్వ భూమిని, కేవలం రూ.199.96 కోట్ల ...
సర్.. హైజాక్! ఓటరు జాబితా సవరణను టీడీపీ హైజాక్ చేసిందా? రాష్ట్రవ్యాప్తంగా అధికార దుర్వినియోగంపై తీవ్ర ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision – SIR) ప్రక్రియ తీవ్ర వివాదాలకు కేంద్రంగా మారింది. ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకమైన ఓటరు జాబితా తయారీ ప్రక్రియను అధికార ...
బస్తా యూరియా కోసం వెళ్లి ప్రాణం కోల్పోయిన రైతు.. ఇదేనా రైతులపై ప్రభుత్వ విజన్?
యూరియా కోసం గంటల నిరీక్షణ.. చివరకు మహిళా రైతు మృతి: రైతుల ప్రాణాల కంటే వ్యవస్థ ముఖ్యమైందా? రైతు పండించిన అన్నమే దేశానికి ఆహారం. కానీ అదే రైతు.. ఒక బస్తా యూరియా ...
“‘బటన్లు నొక్కం’… రెండేళ్లకే ఎన్నికల హామీలకు ప్రభుత్వం స్వయంగా ఫుల్స్టాప్ పెట్టిందా?”
“సంపద సృష్టిస్తాం… జగన్ ప్రభుత్వంకంటే మెరుగైన సంక్షేమం అందిస్తాం” అంటూ ఎన్నికల సమయంలో ప్రజలకు భారీ హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం… అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడవకముందే తన అసలు వైఖరిని బయటపెట్టిందా? ...
అయోధ్యలో అవినీతి ఆరోపణలు.. తిరుపతిలా మెట్లు కడుగుతారా? బీజేపీని నిలదీస్తున్న ప్రశ్నలు
దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన అయోధ్య రామమందిరం ఇప్పుడు విరాళాల వ్యవహారంపై వస్తున్న ఆరోపణలతో చర్చనీయాంశంగా మారింది. “హిందూ ఆస్తిక భావోద్వేగాల పేరుతో నిర్మించిన ఆలయంలోనే అవినీతి ఆరోపణలు ...














