Andhra Admin
దేవుడి భూములు దోపిడీకి గురవుతున్నాయా? 87 వేల ఎకరాల ఆక్రమణల వెనుక ఎవరి నిర్లక్ష్యం..?
రాష్ట్రంలో కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకలైన దేవాలయాల భూములు నేడు రక్షణ కోసం ఎదురు చూస్తున్నాయి. ఒకవైపు 87 వేల ఎకరాలకు పైగా దేవదాయ భూములు ఆక్రమణల బారిన పడితే, మరోవైపు ...
25 గోల్డ్ మెడల్స్ గెలిచినా ఉద్యోగం లేదు.. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అసలు దగా ఎవరిది?
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై తీవ్ర వివాదం రాజుకుంది. జాతీయ స్థాయిలో 25 గోల్డ్ మెడల్స్ సాధించిన క్రీడాకారుడికి ఉద్యోగం రాకపోగా, ఫేక్ సర్టిఫికెట్లు ఉన్నవారికి అవకాశాలు కల్పించారనే ఆరోపణలు రాజకీయ దుమారం ...
డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో భారీ కుంభకోణమా? 270 మందికి బ్యాక్డోర్ టీచర్ ఉద్యోగాలంటూ జగన్ సంచలన ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలు తీవ్ర వివాదానికి కేంద్రబిందువుగా మారాయి. స్పోర్ట్స్ కోటా పేరుతో అర్హతలు లేని వారికి టీచర్ ఉద్యోగాలు కల్పించారని, మొత్తం ప్రక్రియ వెనుక భారీ అవకతవకలు జరిగాయని ...
LG పాలిమర్స్ బాధితులకు కోటి రూపాయలు ఇవ్వలేదన్న ప్రచారం.. G.O. 449తో బట్టబయలైన నిజాలు!
రాజకీయంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించడం ఒక విషయం. కానీ జరిగిన చారిత్రక ఘటనలపై అధికారిక పత్రాలను పక్కనపెట్టి అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేయడం మరో విషయం. గత రెండు ...
బడులు తెరుచుకున్నాయి… కానీ పాలకుల మనసులు తెరుచుకున్నాయా? పేద పిల్లల భవిష్యత్తుపై ఈ నిర్లక్ష్యం ఎందుకు?
కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైంది. లక్షలాది మంది విద్యార్థులు ఆశలతో బడిబాట పట్టారు. కానీ పేద కుటుంబాల గడప వద్ద మాత్రం ఇంకా అదే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బ్యాగులు ఎక్కడ? పుస్తకాలు ఎక్కడ? ...
“లీకుల రాజకీయం కాదు.. లీకుల చరిత్రే! చంద్రబాబు పాలనపై జగన్ ఫైర్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ప్రశ్నాపత్రాల లీకేజీల అంశం సంచలనంగా మారింది. ముఖ్యంగా డీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ ఆరోపణల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. చంద్రబాబు నాయుడు పాలన ...
నిన్న పెంటయ్య.. నేడు దుర్గయ్య..! కూటమి దాష్టీకాలకు ఇంకెంతమంది బలవ్వాలి?
గొడ్డలి.. లడ్డు.. వ్యక్తిగత విమర్శలు.. రాజకీయ డ్రామాలు..! ఇవన్నీ పక్కనపెడితే ప్రజల జీవితాలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఎవరు చెబుతారు? ఒకవైపు విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రాణాలు కోల్పోయిన పెంటయ్య కుటుంబం న్యాయం ...
చంద్రబాబు సొంత లాయర్కు రూ.82 లక్షలు.. ఉక్కు కార్మికుల కుటుంబాలకు మాత్రం న్యాయం ఎప్పుడు?
రాష్ట్ర ఖజానా నుంచి లక్షలు లాయర్కు.. బాధిత కుటుంబాలకు మాత్రం హామీలు కూడా లేవు! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన తాజా జీవో (G.O.Rt.No.738, హోం శాఖ) ఇప్పుడు తీవ్ర రాజకీయ చర్చకు ...
చంద్రబాబు వెన్నుపోటుపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనాగ్రహం.. నల్ల బెలూన్లతో ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా తీర్పు!
రాష్ట్ర రాజకీయాల్లో అధికార కూటమి పాలనపై అసంతృప్తి రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన “రెండేళ్ల వెన్నుపోటు” నిరసన కార్యక్రమాలు భారీ స్పందనను ...
మీ కుటుంబాల్లో ఎవరైనా చనిపోయారా? కేజీహెచ్ వద్ద లోకేశ్ వ్యాఖ్యలపై కార్మికుల్లో ఆగ్రహం.. పవన్ వ్యాఖ్యలతో మరింత చర్చ!
విశాఖపట్నంలో కేజీహెచ్ ఆస్పత్రి వద్ద కార్మిక సంఘాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. “మీ కుటుంబాల్లో ఎవరైనా చనిపోయారా? ఇక్కడి నుంచి వెళ్లిపోండి” ...














