Andhra Admin

అసెంబ్లీ గౌరవానికి మచ్చ: సమావేశాల మధ్యలోనే వీడియో కాల్ చేసిన జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్

జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ గలీజు వ్యవహారం పెను దుమారం!** అసెంబ్లీ సమావేశాల నడుమ మహిళతో వీడియో కాల్ – చరిత్రలోనే మచ్చగా మారిన ఘటన ప్రజాసమస్యలపై చర్చ జరగాల్సిన శాసనసభ వేదికపై, ...

అయోధ్య లడ్డూల వివాదం – జంతు కొవ్వు ఆరోపణల వెనుక అసలు నిజం ఏంటి?

“జంతు కొవ్వుతో చేసిన లడ్డూలు పంపారు” – పవన్, బాబు ఆరోపణలు అయోధ్యకు పంపిన లడ్డూ ప్రసాదాల్లో జంతు కొవ్వు కలిపారంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ...

ప్రభుత్వ భూములపై రాజకీయ దోపిడీ? గీతం సంస్థకు 54.79 ఎకరాల భూ నజరానా వెనుక ఎవరు?

ప్రజా భూములు పాలకుల ఖజానా అయ్యాయా? ప్రభుత్వానికి చెందిన విలువైన భూములు ప్రజల కోసం ఉండాలా? లేక పాలకుల అనుకూల సంస్థలకు బహుమతులా మారాయా? గీతం విద్యా సంస్థలకు భూముల కేటాయింపుపై వెలుగులోకి ...

కేంద్ర ఆర్థిక సర్వే సాక్షిగా బద్దలైన బాబు క్రెడిట్ చౌర్యం

భూముల ‘రీ సర్వే’తో దేశానికే దారి చూపిన జగన్ ప్రభుత్వం 2025–26 కేంద్ర ఆర్థిక సర్వేలో వైసీపీ జగన్ ప్రభుత్వం అమలు చేసిన భూముల రీ సర్వేకు ప్రశంసలు బాబు చెప్పుకున్న అభివృద్ధి ...

విశాఖలో రూ.5 వేల కోట్ల ప్రభుత్వ భూముల దోపిడీ – గీతం భూములపై బొత్స సత్యనారాయణ సంచలన ఆరోపణలు

విశాఖలో ప్రభుత్వ భూములను వ్యవస్థాత్మకంగా కబ్జా చేస్తున్నారని బొత్స ఆరోపణ గీతం విద్యాసంస్థకు అక్రమంగా భూములు కేటాయించారని వ్యాఖ్య గీతం విద్యాసంస్థ ఒక భూదోపిడీ సంస్థనే – బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశంలో ...

గీతం యూనివర్సిటీకి చట్ట విరుద్ధంగా ప్రభుత్వ భూముల బదలాయింపు?

సీబీఐ దర్యాప్తు చేయాలంటూ రిటైర్డ్ IAS ఈఏఎస్ శర్మ డిమాండ్** రుషికొండ–ఎండాడలో 54.79 ఎకరాల విలువైన ప్రభుత్వ భూములపై ఆరోపణలు విశాఖపట్నం రూరల్ మండలం రుషికొండ, ఎండాడ గ్రామాల్లోని అత్యంత విలువైన 54.79 ...

ఏయూ స్వయం ప్రతిష్ఠకు బీటలు!

దేశంలోనే ఆంధ్రా విశ్వవిద్యాలయంపై ప్రైవేటు వర్సిటీ పెత్తన‌మేంటి? ఆంధ్రా విశ్వవిద్యాలయంపై తీవ్ర ఆరోపణలు దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఆంధ్రా విశ్వవిద్యాలయం కొద్ది నెలలుగా వివాదాల కేంద్రంగా మారింది. ఒక ప్రైవేటు యూనివర్సిటీ అధినేత ప్రభావంతోనే ...

ఒక్కరోజే రూ.1.92 కోట్లు విడుదల – అడ్వకేట్ సిద్ధార్థ్ లూథ్రాకు ప్రభుత్వ నిధులపై ప్రశ్నలు

కూటమి ప్రభుత్వం ఒకే రోజులో అడ్వకేట్ **Siddharth Luthra**కు మొత్తం రూ.1.92 కోట్ల ప్రభుత్వ నిధులను విడుదల చేయడం సంచలనంగా మారింది. ఒకే రోజు మూడు వేర్వేరు ఆదేశాల ద్వారా ఈ మొత్తాన్ని ...

వెలిగొండ సొరంగాల వెనుక నిజం ఏమిటి? అసలు ఎవరి పాలనలో ఎంత పని జరిగింది?

వెలిగొండ ప్రాజెక్టు విషయంలో రాజకీయంగా విభిన్న వ్యాఖ్యలు వినిపిస్తున్న వేళ, నిజంగా ఎవరి పాలనలో ఎంత మేరకు సొరంగాల తవ్వకం జరిగింది? అనే ప్రశ్నకు అధికారిక గణాంకాల ఆధారంగా సమాధానం చెప్పడమే ఈ ...

పన్నుల రాబడుల లెక్కల్లో లాజిక్ ఎక్కడ?

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక గణాంకాలు లేవనెత్తుతున్న కీలక ప్రశ్నలు ఈనాడు జాకీలు -వాస్తవాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి మొత్తం పన్నుల రాబడి రూ. 1,66,573.09 కోట్లుగా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ...