Andhra Admin
హైకోర్టు భవనం వ్యయం రూ.2,028 కోట్లా?.. పూర్తయ్యేసరికి ఇంకెంత పెరుగుతుందో!
అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత భవనం వ్యయం భారీగా పెరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు వ్యయం రూ.2,027.76 కోట్లకు చేరినట్లు వెల్లడవగా, నిర్మాణం పూర్తయ్యే నాటికి ...
పోలవరంలో మరో భారీ మలుపు.. రూ.444 కోట్ల పెంపు వెనుక అసలు కథ ఏమిటి?
పోలవరం జాతీయ ప్రాజెక్టుకు సంబంధించిన ఎడమ కాలువ 5, 5ఏ ప్యాకేజీల మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా పెంచడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రూ.352.60 కోట్లుగా ఉన్న అంచనా ...
అమరావతి హైకోర్టు పరిసర అభివృద్ధి పనులకు రూ.547 కోట్ల అనుమతి
అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధిలో భాగంగా హైకోర్టు భవన సముదాయం పరిసరాల్లో చేపట్టనున్న వివిధ మౌలిక వసతుల పనులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనా అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ...
ఏపీ డిజిటల్ కార్పొరేషన్కు రూ.40.22 కోట్లు.. టీడీపీ సర్కార్ నిర్ణయంపై రాజకీయ చర్చ
ఏపీ డిజిటల్ కార్పొరేషన్కు రూ.40.22 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ డిజిటల్ కార్పొరేషన్ (APDC)కు రూ.40.22 కోట్ల నిధులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సోషల్ మరియు డిజిటల్ మీడియా ద్వారా ప్రచార ...
నీట్ నుంచి డీఎస్సీ వరకు.. ప్రతిభను పాతరేస్తున్న వ్యవస్థా? యువత జీవితాలను కుదిపేస్తున్న అసలు నిజం ఏమిటి?
దేశంలో పోటీ పరీక్షల చుట్టూ వివాదాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. జాతీయ స్థాయిలో నీట్ (NEET), రాష్ట్ర స్థాయిలో డీఎస్సీ (DSC) వంటి పరీక్షలపై పేపర్ లీక్లు, అక్రమాలు, పారదర్శకత లోపాలపై ఆరోపణలు ...
పవన్ కళ్యాణ్ ఆరోపణలపై KVP సంచలన సవాల్.. రూ.10 కోట్ల ఛాలెంజ్ వెనుక అసలు కథ ఏంటి?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలపై మాజీ రాజ్యసభ సభ్యుడు కె.వి.పి. రామచంద్రరావు ఘాటుగా స్పందించారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తనపై తప్పుడు రాజకీయ కేసులు బనాయించారని ...
శాప్ చైర్మన్ గతంలో కాపీ కొట్టి పట్టుబడ్డారా? వైరల్ అవుతున్న పాత కథనాల వెనుక నిజం ఏంటి?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ (శాప్) చైర్మన్ అనిమి రవికుమార్ (రవినాయుడు)కు సంబంధించిన ఓ పాత అంశం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో మళ్లీ వైరల్ అవుతోంది. గతంలో ...
పవన్ భూమి పట్టానేనా?.. లేక చెరువు శిఖంపై భారీ కబ్జానా?
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు సంబంధించిన జన్వాడ భూముల వ్యవహారం మరోసారి రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. జర్నలిస్ట్ దేవేందర్ రెడ్డి విడుదల చేసిన తాజా కథనం సంచలన ...
బొల్లా బ్రహ్మనాయుడుపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం? ఫ్యాక్ట్ చెక్లో వెలుగులోకి వచ్చిన అసలు నిజాలివే!
ఇటీవల మాజీ ఎమ్మెల్సీ బొల్లా బ్రహ్మనాయుడుపై కొన్ని పత్రికలు, సోషల్ మీడియా వేదికల్లో భారీ స్థాయిలో ఆరోపణలు ప్రచారం అయ్యాయి. హెరిటేజ్లో పనిచేసిన మాజీ ఉద్యోగుల రూ.1000 కోట్ల విలువైన భూములను కబ్జా ...
అమరావతి రైతులపై ఎల్లో మీడియా, ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ విషప్రచారం – వాస్తవాలు ఇవే!
అమరావతి రైతులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసిన నేపథ్యంలో సోషల్ మీడియాలో, కొన్ని మీడియా వర్గాల్లో జరిగిన ప్రచారంపై వైఎస్సార్సీపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది. అమరావతి రైతుల ...














