Andhra Admin
రూ.7,744 కోట్ల వార్షిక ప్యాకేజీతో సంచలనం.. ఎలాన్ మస్క్ తర్వాత ప్రపంచంలోనే రెండో అత్యధిక వేతనం పొందిన భారత సంతతి సీఈవో శంఖ్ మిత్ర
ప్రపంచ కార్పొరేట్ రంగంలో భారతీయుల ప్రతిభ మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అమెరికాకు చెందిన ప్రముఖ హెల్త్కేర్ రియల్ ఎస్టేట్ సంస్థ వెల్టవర్ (Welltower) సీఈవోగా ఉన్న భారత సంతతికి చెందిన శంఖ్ ...
అమరావతి… అందరి రాజధానా? లేక కొందరి కోటనా?
“రాజధాని అంటే రాష్ట్ర ప్రజలందరిదీ కావాలి… కానీ అమరావతి నిజంగా అందరికీ చెందిందా?” అనే ప్రశ్న మళ్లీ రాజకీయ వేదికలపై వినిపిస్తోంది. ఒకప్పుడు మహిళా పోలీసులను అవమానించిన ఘటనలు… ఇప్పుడు విధుల్లో ఉన్న ...
ప్రభుత్వ ఆస్తులు ‘ఫర్ సేల్’నా? రామాయపట్నం పోర్టు నుంచి ఆర్టీసీ, మెడికల్ కాలేజీల వరకు ప్రైవేటీకరణ ఆరోపణలతో వేడెక్కిన ఏపీ రాజకీయాలు
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణపై రాజకీయ దుమారం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నారనే ఆరోపణలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా రామాయపట్నం పోర్టు నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు ...
లడ్డూ దగ్గర లేచిన గొంతులు… రామాలయం విరాళాల దగ్గర ఎందుకు మూగబోయాయి?
రాజకీయాల్లో నటనకు కూడా ఒక హద్దు ఉంటుంది. కానీ కొందరు నేతలు, వారి అనుకూల వర్గాలు, కొందరు సినీ ప్రముఖులు మాత్రం పరిస్థితిని బట్టి పాత్రలు మార్చుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిన్న తిరుపతి ...
రాజధానికి భూములు ఇవ్వకపోతే… రాళ్లతో కొడతారా!? పెనుమాకలో పచ్చ గూండాల వీరంగం
అమరావతి రాజధాని పేరుతో భూములు ఇవ్వని రైతులను ఇప్పటికీ లక్ష్యంగా చేసుకుంటున్నారా? తమ భూములను కాపాడుకోవాలని నిలబడిన రైతులపై రాజకీయ కక్షతో దాడులు జరుగుతున్నాయా? గుంటూరు జిల్లా పెనుమాకలో చోటుచేసుకున్న ఘటన ఇప్పుడు ...
బాబు సర్కార్ అప్పుల క్యాలెండర్.. మూడు నెలల్లోనే మరో రూ.21,800 కోట్ల రుణభారం!
భారీ అప్పుల బాటలో చంద్రబాబు ప్రభుత్వం.. జూలై-సెప్టెంబర్కు ఆర్బీఐ గ్రీన్సిగ్నల్ ఆంధ్రప్రదేశ్లో అప్పుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే 2026-27 ఆర్థిక సంవత్సరంలోని తొలి మూడు నెలల్లోనే రూ.29,663 కోట్ల అప్పులు చేసిన చంద్రబాబు ...
సాయికృష్ణ లాకప్డెత్ కేసు: సీబీఐ దర్యాప్తు కోరుతూ తల్లి విజయలక్ష్మి న్యాయపోరాటం.. పోలీసు కమిషనర్పై సంచలన ఆరోపణలు
సాయికృష్ణ లాకప్డెత్ కేసులో మరో కీలక మలుపు.. హైకోర్టు జోక్యం కోరిన తల్లి సాయికృష్ణ లాకప్డెత్ కేసు రాష్ట్ర రాజకీయాలతో పాటు పోలీసు వ్యవస్థపైనా తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ...
మే 28నే ‘కస్టడీలో చంపేస్తారు’ అని ఫిర్యాదు.. అయినా మౌనం ఎందుకు? పోలీస్ కమిషనర్ కార్యాలయంపై పెరుగుతున్న అనుమానాలు
గాడే సాయి కృష్ణ కేసులో బయటపడుతున్న ప్రతి పత్రం అధికార యంత్రాంగాన్నే ప్రశ్నించేలా మారుతోంది. మే 28, 2026న సాయి కృష్ణ తల్లి గాడే విజయలక్ష్మి విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి అధికారిక ...
కరెంట్ కొంటూ షాకులిస్తూ.. కాకి లెక్కలు బయటపడ్డాయా? రూ.4,476 కోట్ల విద్యుత్ కొనుగోళ్లతో కూటమి సర్కారుపై ప్రశ్నల వర్షం!
“బహిరంగ మార్కెట్లో విద్యుత్తు కొనుగోలు చేయడం లేదు” అంటూ ప్రజలకు చెబుతున్న కూటమి ప్రభుత్వం… అధికారిక గణాంకాలు బయటకు రాగానే అసలు కథ మరోలా కనిపిస్తోంది. ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల ప్రకారం ...














