Andhra Admin

🔥 సూపర్ సిక్స్ హామీలో మహిళలకు ఉచిత బస్సు – మాటలతో మోసం, అమల్లో కోత!

సూపర్ సిక్స్ హామీల్లో ప్రధానంగా ప్రచారం చేసిన మహిళలకు ఉచిత బస్సు పథకం మొదటి ఏడాదిలోనే అమలుకాలేదు. ఏడాదికి రూ. 3,200 కోట్లు అవసరమని తెలిసినా 2024–25లో నిధులు కేటాయించలేదు. అనంతరం 2025 ...

‘సూపర్ సిక్స్’లో ఆడబిడ్డ నిధి గల్లంతా? రూ.97,200 కోట్ల హామీకి జవాబు ఎవరు చెప్పాలి?

ఎన్నికల సమయంలో మహిళల సంక్షేమం పేరుతో ప్రకటించిన ‘ఆడబిడ్డ నిధి’ పథకం అమలు విషయంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళలకు ప్రతి సంవత్సరం ...

పింఛన్లపై కోతల తుపాన్? మూడో బడ్జెట్‌లో 8 లక్షల లబ్ధిదారుల భవిష్యత్ ప్రశ్నార్థకం!

మూడో బడ్జెట్‌లో పింఛన్ నిధుల కేటాయింపులు తీవ్ర చర్చకు దారితీశాయి. ఫిబ్రవరి 2026 గణాంకాల ప్రకారం ఏడాదికి రూ.31,584 కోట్లు అవసరం ఉండగా, ప్రభుత్వం కేవలం రూ.27,719 కోట్లు మాత్రమే కేటాయించింది. అంటే ...

సూపర్‌ సిక్స్‌ హామీలకు మంగళం – ఉచిత గ్యాస్ వాగ్దానం అమలు ఎక్కడ?

సూపర్‌ సిక్స్‌ హామీల్లో భాగంగా ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో దీపం పథకం కింద 1,59,20,000 గ్యాస్ కనెక్షన్లు ఉండగా, ఒక్కో సిలిండర్ ధర ...

మూడో బడ్జెట్‌లో అన్నదాత సుఖీభవపై కోత — నిధులకు కత్తెర

ఎన్నికల సమయంలో ఘనంగా ప్రకటించిన ‘అన్నదాత సుఖీభవ’ పథకానికి మూడో బడ్జెట్‌లో భారీగా కోతలు విధించారు. పూర్తి స్థాయి నిధులు కేటాయించకుండా తగ్గించిన మొత్తంతో హామీ అమలు ఎలా సాధ్యమవుతుందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ...

మూడో బడ్జెట్‌లో ‘సూపర్‌ సిక్స్‌’ కోతలు – తల్లికి వందనం కేటాయింపుల్లో తగ్గింపు

రాష్ట్ర మూడో బడ్జెట్‌లో ఎన్నికల ముందు ప్రకటించిన ‘సూపర్‌ సిక్స్‌’ హామీల అమలు పై స్పష్టత లేని పరిస్థితి కనిపిస్తోంది. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లకే పింఛన్లు, రైతులు మరియు ...

ఏపీ అప్పుల లెక్కలు బహిర్గతం – టీడీపీ మరో రూ.500 కోట్ల అప్పు, 20 నెలల్లోనే రూ.3.27 లక్షల కోట్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పుల అంశం మళ్లీ రాజకీయ చర్చకు దారితీసింది. గత ప్రభుత్వ కాలంలో తీసుకున్న అప్పులపై విమర్శలు కొనసాగుతుండగా, ప్రస్తుత ప్రభుత్వం 20 నెలల్లోనే రూ.3.27 లక్షల కోట్ల అప్పులు చేసినట్లు ...

20 నెలల్లో ఒక్క కొత్త పింఛన్లు మంజూరు కాలేదా?

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారిన తరువాత గత 20 నెలల కాలంలో కొత్త పింఛన్లు మంజూరు కాలేదనే క్షేత్ర స్థాయిలో బాధితులు నిలదీస్తున్నారు . ప్రజా దర్బార్ వినతుల్లో కూడా ఇవే ఎక్కువగా వస్తున్నాయి ...

నారా లోకేష్ చేసిన “రూ.4,064 కోట్లు బకాయి” ఆరోపణ — ఫ్యాక్ట్ చెక్ ఏమి చెబుతోంది?

ఆంధ్రప్రదేశ్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై రాజకీయ ఆరోపణలు వేడెక్కుతున్నాయి. Nara Lokesh గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.4,064.59 కోట్ల బకాయిలు వదిలిందని ఆరోపించగా, ప్రస్తుత లెక్కలు మాత్రం వేరే దృశ్యాన్ని చూపుతున్నాయి. ఎన్నికల ...

ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా రాజధాని నిర్మాణంలో రూ.3,005 కోట్ల పనులు కాంట్రాక్టర్‌కు?

రాజధాని నిర్మాణ పనుల్లో ఆర్థిక నియమాలు, విధివిధానాలు పాటించబడ్డాయా అన్న సందేహాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ముందస్తు ఆర్థిక అనుమతి లేకుండానే వేల కోట్ల రూపాయల పనులు అప్పగించబడటం, అనంతరం అనుమతులు పొందడం ...