Andhra Admin
క్రాంతికుమార్ మృతి కేసు వెనుక పెద్ద కుట్రా? రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోందంటూ జగన్ సంచలన ఆరోపణలు
పోలీసులను రాజకీయ ఆయుధంగా మార్చారా? క్రాంతికుమార్ మరణంపై ప్రభుత్వాన్ని నిలదీసిన జగన్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని, పోలీసులు చట్టాన్ని అమలు చేసే వ్యవస్థగా కాకుండా అధికార పార్టీకి అనుకూలంగా పనిచేసే ...
“వేధించి చంపేశారు.. మాకు న్యాయం చేయండి” – క్రాంతికుమార్ కుటుంబం ఎదుట కన్నీటి పర్యంతమైన వైఎస్ జగన్
రిజర్వ్ పోలీసు కానిస్టేబుల్ క్రాంతికుమార్ మృతి కేసు మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. క్రాంతికుమార్ కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఈ ...
దళిత క్రిస్టియన్ల రిజర్వేషన్లపై చంద్రబాబు మౌనం ఎందుకు? సీఎం వైఖరిని బహిర్గతం చేయాలని జగన్ సవాల్
దళిత క్రిస్టియన్లకు ఎస్సీ రిజర్వేషన్లు ఇవ్వాలా? చంద్రబాబు సమాధానం చెప్పాలంటూ జగన్ ఫైర్ దళిత క్రిస్టియన్లకు ఎస్సీ రిజర్వేషన్ల అంశాన్ని మరోసారి రాజకీయ చర్చల్లోకి తెచ్చారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ...
నన్ను పోలీసు కస్టడీకి ఇవ్వొద్దు… నా ప్రాణాలకు ముప్పు ఉంది!” – సీఐ నాగరాజు వ్యాఖ్యలతో లాకప్ డెత్ కేసులో సంచలన పరిణామాలు
విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజు తన ప్రాణాలకు ముప్పు ఉందని, తనను పోలీసు ...
యూట్యూబర్కు ఒక చట్టం… మీడియా పెద్దలకు మరో చట్టమా? ప్రజాస్వామ్యంలో ఈ డబుల్ స్టాండర్డ్ ఎంతకాలం?
ఒకే మాట… ఇద్దరు వ్యక్తులు… కానీ రెండు రకాల చట్టాలా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఒక కీలక ప్రశ్న తెరపైకి వచ్చింది. చట్టం నిజంగా అందరికీ సమానంగా వర్తిస్తుందా? లేక అధికారానికి దగ్గరగా ...
డబుల్ ఇంజిన్ కాదు… ట్రబుల్ ఇంజిన్ సర్కారా? ఏపీకి ఉపాధి కూలి పెంపు కేవలం రూ.5… మరి చక్రాలు ఎక్కడ తిరుగుతున్నాయి?
“డబుల్ ఇంజిన్ ప్రభుత్వం… కేంద్రంలో మా మాటకు విలువ ఉంది… ఢిల్లీలో చక్రాలు తిప్పుతున్నాం…” అంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి కేంద్రం ప్రకటించిన తాజా ఉపాధి హామీ కూలి రేట్లు గట్టి ...
హే రామ్.. సేవ్ ఏపీ! అమరావతిలో ఇదేం దోపిడీ..? చదరపు అడుగుకు రూ.20,439.. కిలోమీటర్ రోడ్డుకు రూ.53 కోట్లు అంటూ జగన్ ఫైర్
అమరావతి నిర్మాణాల్లో భారీ అవినీతి జరుగుతోందని వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు.. కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న భవనాల కంటే నాలుగు నుంచి ఐదు రెట్లు ఎక్కువ ఖర్చు ఎందుకు? ప్రజాధనం ఎవరి జేబుల్లోకి ...
హెరిటేజ్ మిల్క్ పౌడర్ తిరుమలకు అమ్మింది.. ఇప్పుడు భక్తి మాటలా? వైరల్ అవుతున్న పాత టెండర్ మళ్లీ చర్చలోకి!
“తిరుమల పవిత్రత గురించి మాట్లాడే ముందు.. మీ హెరిటేజ్ కంపెనీ చేసిన వ్యాపారం గుర్తుందా?” అంటూ సోషల్ మీడియాలో మరోసారి పాత టెండర్ పత్రం వైరల్ అవుతోంది. ఆ పత్రంలో Heritage Foods ...
కూటమి ప్రభుత్వంలో కొత్త క్విడ్ ప్రో కో?.. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ పేరుతో సొంత కంపెనీలకు వందల కోట్ల సబ్సిడీలా?
రాష్ట్రంలో రైతులకు మద్దతు ధర ఇవ్వడానికి నిధులు లేవని చెబుతున్న ప్రభుత్వం… అదే సమయంలో ఎంపిక చేసిన కొన్ని కంపెనీలకు మాత్రం కోట్లాది రూపాయల ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఎందుకు ఇస్తోంది? ఇదే ఇప్పుడు ...
అమరావతికి జగన్ చెక్ పెట్టారా?.. ‘మావిగన్’ అస్త్రంతో కూటమికి బిగ్ ఛాలెంజ్!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం మరోసారి ఎన్నికల కేంద్రబిందువుగా మారుతోంది. అధికార కూటమి “అమరావతే ఏకైక రాజధాని” అంటూ ముందుకెళ్తుంటే.. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు “మావిగన్ ...














