అంబటి కుటుంబానికి మద్దతుగా YSR Congress Party ఆధ్వర్యంలో ఇవాళ ‘ఛలో గుంటూరు’ కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు గుంటూరుకు బయలుదేరారు. సుమారు 200 కార్లతో సాగుతున్న ఈ భారీ కదలికలో భాగంగా పార్టీ ముఖ్య నేతలు అంబటి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. రాజకీయంగా ఈ పరిణామం కీలకంగా మారింది.
అంబటికి మద్దతుగా వైసీపీ ‘ఛలో గుంటూరు’… 200 కార్లతో నేతల భారీ కదలిక
by Andhra Admin
Updated On: February 7, 2026 9:39 am

---Advertisement---




