Guntur News

దుశ్శాసన పాలనపై రగిలిన రణనేత్రి అంటూ గుంటూరు మహిళ ఘటనపై వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన నిరసన ర్యాలీ

దుశ్శాసన పాలనపై రగిలిన రణనేత్రి.. గుంటూరు ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా మహిళల ఆగ్రహ జ్వాలలు

10 వేల లంచం ఇవ్వలేదన్న కారణంతో మహిళను వివస్త్రను చేశారనే ఆరోపణలు.. టీడీపీ నేతపై రాష్ట్రవ్యాప్తంగా మహిళల కన్నెర్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేసిన గుంటూరు మహిళ అవమాన ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు ...

గుంటూరులో మహిళపై దాడి ఘటనపై టీడీపీ నేత కుటుంబంపై వచ్చిన ఆరోపణలను ప్రతిబింబించే ఫీచర్డ్ ఇమేజ్.

గుంటూరులో దారుణం.. మహిళను వివస్త్రను చేసి కొట్టారన్న ఆరోపణలు.. టీడీపీ నేత కుటుంబంపై సంచలన ఫిర్యాదు

గుంటూరు నగరంలో మహిళపై జరిగినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చిన ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. తాగునీటి మోటార్ తొలగింపు వివాదంతో మొదలైన గొడవ చివరకు మహిళపై అమానుష దాడికి దారితీసిందని ...

అంబటికి మద్దతుగా వైసీపీ ‘ఛలో గుంటూరు’… 200 కార్లతో నేతల భారీ కదలిక

అంబటి కుటుంబానికి మద్దతుగా YSR Congress Party ఆధ్వర్యంలో ఇవాళ ‘ఛలో గుంటూరు’ కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు గుంటూరుకు బయలుదేరారు. సుమారు ...

గుంటూరులో రాజకీయ అగ్నికాండ..! అంబటి రాంబాబు అరెస్ట్‌తో రచ్చ – ఇంటికి నిప్పు, కారు దగ్ధం

ప్రీ ప్లాన్డ్ రాజకీయ అగ్నికాండ..! అంబటి రాంబాబు అరెస్ట్ తర్వాత ఇంటికి నిప్పు పోలీస్ అరెస్ట్ కాదు.. రాజకీయ ప్రతీకారమా? అంబటి రాంబాబు ఇంటి వద్ద జరిగిన ఉద్రిక్తత గుంటూరులో మాజీ మంత్రి, ...