Visakhapatnam Land Issue

రూ.1,111 కోట్ల విలువైన విశాఖ మధురవాడ 9.39 ఎకరాల ప్రభుత్వ భూమిని APTDCకి బదిలీ చేసిన వ్యవహారంపై రూపొందించిన ఫీచర్డ్ ఇమేజ్.

ఉత్తిపుణ్యానికే రూ.1,111 కోట్ల భూ పందేరం? విశాఖలో విలువైన 9.39 ఎకరాలపై బాబు సర్కారు ‘పక్కా స్కెచ్’!

విశాఖపట్నంలోని అత్యంత ఖరీదైన మధురవాడ భూములపై మరోసారి వివాదం చెలరేగింది. మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ.1,111 కోట్లకు పైగా ధర చేసే 9.39 ఎకరాల ప్రభుత్వ భూమిని, కేవలం రూ.199.96 కోట్ల ...

గీతం యూనివర్సిటీకి చట్ట విరుద్ధంగా ప్రభుత్వ భూముల బదలాయింపు?

సీబీఐ దర్యాప్తు చేయాలంటూ రిటైర్డ్ IAS ఈఏఎస్ శర్మ డిమాండ్** రుషికొండ–ఎండాడలో 54.79 ఎకరాల విలువైన ప్రభుత్వ భూములపై ఆరోపణలు విశాఖపట్నం రూరల్ మండలం రుషికొండ, ఎండాడ గ్రామాల్లోని అత్యంత విలువైన 54.79 ...