Telugu News
అయోధ్య నిధుల గోల్మాల్పై చంద్రబాబు, పవన్ ఎందుకు మౌనం? అయోధ్యకు పాదయాత్ర చేయాలని సీపీఐ రామకృష్ణ డిమాండ్
అయోధ్య రామాలయ నిర్మాణానికి వచ్చిన రూ.వందల కోట్ల నిధుల దుర్వినియోగంపై వస్తున్న ఆరోపణలను ప్రస్తావిస్తూ సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై తీవ్ర ...
14 ఏళ్ల మైనర్ను 30 ఏళ్ల మహిళగా మార్చేశారు..! కేసును పక్కదారి పట్టించిన వన్టౌన్ పోలీసులు..? దశాబ్దం తర్వాత వెలుగులోకి సంచలన నిజాలు
విజయవాడ: గాదె సాయికృష్ణ లాకప్ డెత్ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతుండగానే… మరోసారి విజయవాడ పోలీసులపై తీవ్ర ఆరోపణలు సంచలనంగా మారాయి. రాష్ట్రంలో పోలీసుల అక్రమాలు, కేసుల తారుమారు వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయనే ...
చేబదుళ్ల అప్పుల్లో దేశంలోనే ఏపీ నంబర్-1.. 365 రోజుల్లో 357 రోజులు అప్పులే.. కాగ్ నివేదికలో సంచలన వివరాలు!
ఆర్థిక క్రమశిక్షణ ఎక్కడ..? చేబదుళ్ల అప్పులతోనే ప్రభుత్వం నడిచిందా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణపై మరోసారి తీవ్ర చర్చకు దారితీసే అంశాలను భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) తన 2024–25 ...
గంగమ్మ నుంచి దుర్గప్ప దాకా.. లాకప్ గోడల వెనుక దాగింది ఏమిటి?
దళిత మహిళ గంగమ్మ లాకప్ డెత్ కేసులో సంచలన మలుపు.. ప్రత్యక్ష సాక్షి వాంగ్మూలానికి హైకోర్టు అత్యవసర ఆదేశాలు మొన్న సాయి కృష్ణ… నిన్న క్రాంతి కుమార్… నేడు గంగమ్మ..!ఇలా వరుసగా వెలుగులోకి ...
అంతన్నారు.. ఇంతన్నారు.. రెండు వారాలు గడిచినా జ్ఞానేశ్వరి ఎక్కడ? మాటలు తప్ప ఆచూకీ ఎందుకు లేదు?
కాకినాడ జిల్లా సీహెచ్ అగ్రహారానికి చెందిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి రెండు వారాలు పూర్తయ్యాయి. చిన్నారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టామని, ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని, ప్రతి ...
అన్నదాత ఆత్మఘోష.. పాలనా వైఫల్యానికి 540 ప్రాణాల మూల్యం! రెండేళ్లలో రైతులను మింగేసిన వ్యవసాయ సంక్షోభం
అప్పులు.. కరువు.. అందని పరిహారం.. నిలిచిపోయిన పంటల బీమా.. తగ్గిన పెట్టుబడి సాయం.. నిర్వీర్యమైన రైతు భరోసా కేంద్రాలు.. ఇలా ఒకదాని వెంట మరో దెబ్బతో ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందన్న ...
దేశంలో ఎక్కడా లేని ఆరోగ్య భద్రత.. జగన్ హయాంలో 92 శాతం కుటుంబాలకు బీమా కవచం, ఏపీ నంబర్ వన్గా ఎలా నిలిచింది?
సంక్షేమం అంటే మాటలు కాదు, ప్రజల జీవితాల్లో కనిపించే మార్పు. ఆరోగ్య రంగంలో గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య ...
30 మంది ఇంజనీర్ల శిక్షణకు కోట్ల ఖర్చు.. ఏపీ ట్రాన్స్కోలో ఏమి జరిగింది!?
భారీ ఖర్చులపై మొదలైన వివాదం ఆంధ్రప్రదేశ్లో ఇంజనీర్ల శిక్షణ కార్యక్రమం పేరుతో జరిగిన భారీ ఖర్చులు ఇప్పుడు రాజకీయంగా, పరిపాలనా పరంగా పెద్ద చర్చకు దారితీశాయి. కేవలం 30 మంది ఇంజనీర్లకు శిక్షణ ...














