Telugu News
హైకోర్టు న్యాయవాదిపైనే చేయి చేసుకున్నారా?.. హిందూపురం సీఐ రాజగోపాల్ నాయుడి వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం!
చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసు అధికారి… అదే చట్టాన్ని కాపాడే న్యాయవాదిపై ప్రజల ముందే దురుసుగా ప్రవర్తిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో చోటుచేసుకున్న ఘటన ఇప్పుడు అదే ...
ఆక్సిజన్ బడ్జెట్కు ‘లీకేజీ’..! కోట్ల రూపాయల ప్రజాధనం గాల్లో కలిసిపోతోందా? వైద్యారోగ్య శాఖలో సంచలన లోపాలు బట్టబయలు
కరోనా తర్వాత వైద్య ఆక్సిజన్ ప్రాధాన్యం ఎంత పెరిగిందో దేశమంతా చూసింది. అలాంటి అత్యవసర సేవల్లోనే ఇప్పుడు తీవ్ర నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపాలు, ప్రణాళికా రాహిత్యం బయటపడుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోజుకు ఎంత ...
సోలార్ ప్రాజెక్ట్ పేరుతో రైతుల భూములపై కన్నా? 1,800 ఎకరాల లీజు ఒప్పందాలపై తీవ్ర వివాదం
రాష్ట్రంలో ప్రతిపాదిత సోలార్ ప్రాజెక్ట్ ఇప్పుడు రైతుల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. 1,800 ఎకరాల సారవంతమైన వ్యవసాయ భూములను 30 ఏళ్లపాటు లీజుకు తీసుకునే ప్రక్రియ సాగుతుండగా, ఒప్పందంలోని పలు నిబంధనలు రైతులను ...
భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ ఎవరిది? “క్రెడిట్ వితౌట్ కంట్రిబ్యూషన్” అంటూ చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
భోగాపురం విమానాశ్రయం… కష్టపడింది ఎవరు? క్రెడిట్ కొట్టేస్తోంది ఎవరు? అంటూ జగన్ ఫైర్ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ...
పేపర్ లీక్లపై యువత పోరాటం.. దేశాన్ని కదిలించిన ఉద్యమమా? లేక పాలకుల వైఫల్యానికి అద్దమా?
ఒక దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో తయారవుతుంది. కానీ అదే దేశంలో విద్యార్థుల భవిష్యత్తు పేపర్ లీక్ మాఫియాల చేతుల్లో పడితే ప్రజాస్వామ్యానికి అంతకంటే పెద్ద ప్రమాదం ఇంకేముంటుంది? NEET, JEE వంటి ...
టీడీపీ కార్యాలయాలకు కారుచౌకగా ప్రభుత్వ భూములా? నెలలోనే నాలుగు కేటాయింపులపై తీవ్ర విమర్శలు
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ భూముల కేటాయింపులు మరోసారి రాజకీయ దుమారం రేపుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కార్యాలయం నిర్మాణం కోసం అర ఎకరం ప్రభుత్వ భూమిని అత్యల్ప లీజు ...
మోడల్ స్కూళ్లలో భారీగా విద్యార్థుల తగ్గుదల.. రెండేళ్లలోనే ప్రభుత్వ విద్యా వ్యవస్థ కుదేలైందా?
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ విద్యా వ్యవస్థపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. రాష్ట్రంలోని 972 మోడల్ స్కూళ్లలో 644 పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గినట్లు వెలుగులోకి వచ్చిన గణాంకాలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. గత ...
ఇంటింటికీ తెలుగుదేశం కాదు… ఇంటింటికీ అబద్ధమా? సూపర్ సిక్స్ హామీలపై ప్రజలే నిలదీస్తారా?
“ఇంటింటికీ తెలుగుదేశం” పేరుతో రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమం ప్రారంభిస్తున్న తెలుగుదేశం పార్టీకి, ఎన్నికల హామీలే ఇప్పుడు అతిపెద్ద సవాల్గా మారాయని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. రెండేళ్ల పాలన పూర్తవుతున్నా… మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా… ఎన్నికల సమయంలో ...
నేతన్న నేస్తంపై అబద్ధాల ప్రచారం..! బాబు సర్కార్ను టార్గెట్ చేస్తూ మరో ఫేక్ నేరేటివ్? అసలు నిజాలు ఇవే
నేతన్న నేస్తంపై ఫేక్ ప్రచారం? చెనేత కార్మికులకు రూ.25 వేలే ఇచ్చారా? పూర్తి ఫ్యాక్ట్ చెక్ టీడీపీ ప్రభుత్వం నేతన్న నేస్తం కింద కేవలం రూ.25 వేలే ఇచ్చిందని, చెనేత రంగాన్ని నిర్వీర్యం ...
ఏపీలో పారిశ్రామిక రంగం కుదేలు?.. రెండేళ్లలో 4,520 MSMEలు మూత.. 48,477 ఉద్యోగాలు గల్లంతు అంటూ కేంద్రం సంచలన వెల్లడి
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల వెల్లువ, లక్షల ఉద్యోగాల సృష్టి అంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వెల్లడించిన గణాంకాలు పూర్తి భిన్నమైన చిత్రాన్ని చూపుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత రెండేళ్లలో రాష్ట్రంలో ...














