Telugu News
హిస్టారిక్ వృద్ధి అంటారా..? బీహార్ 18%.. ఏపీ కేవలం 1.97%..!
“హిస్టారిక్ వృద్ధి” అంటూ గొప్పలు చెప్పుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాలే షాక్ ఇచ్చాయా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ పోస్టు ఇప్పుడు ఇదే ప్రశ్నను లేవనెత్తుతోంది. ...
అబద్ధాల్లో ప్రోగ్రెస్? రెండేళ్ల పాలనలో హామీల ఎగవేత, అప్పుల రికార్డు, అభివృద్ధిపై ప్రశ్నల వర్షం.. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రతిపక్షం తీవ్ర విమర్శలు
“ముని శాపం.. మరేం చేస్తాం?” అంటూ ప్రజల ముందుకు వచ్చి, ఇప్పుడు “అబద్ధాల్లో ప్రోగ్రెస్” తప్ప మరేదీ లేదంటూ చంద్రబాబు ప్రభుత్వంపై ప్రతిపక్షం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా విడుదల ...
టాటా.. బైబై! మరో మెగా ప్రాజెక్టు ఏపీకి గుడ్బై.. రూ.6,675 కోట్ల పెట్టుబడిని ఒడిశా ఎగరేసుకుపోయిందా?
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులపై మరోసారి తీవ్ర రాజకీయ దుమారం రేగింది. రాష్ట్ర ప్రభుత్వం భారీ రాయితీలు ప్రకటించి, భూములు కేటాయించి, ప్రభుత్వ ఉత్తర్వులు (జీవోలు) జారీ చేసినప్పటికీ రూ.6,675 కోట్ల టాటా పవర్ ఇంగాట్, ...
ఆరోగ్యశ్రీకి కత్తెర..! పేదల కార్పొరేట్ వైద్యానికి కోత..? ఐదు కీలక ప్రొసీజర్ల తొలగింపుపై కూటమి సర్కార్పై వైఎస్సార్సీపీ ఫైర్
ఆంధ్రప్రదేశ్లో పేదల ప్రాణాధారంగా భావించే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం మరోసారి తీవ్ర రాజకీయ దుమారానికి కేంద్రంగా మారింది. సాధారణ ప్రసవాలు, సిజేరియన్ ప్రసవాలు, అత్యధికంగా వినియోగించే మూడు ఆప్తమాలజీ (కంటి) వైద్య ప్రొసీజర్లను ...
ఒకప్పుడు ‘రైతుల మెడకు ఉరితాళ్లు’… ఇప్పుడు ‘ప్రజలకు మేలు’నా? స్మార్ట్ మీటర్లపై ఈనాడు-టీడీపీ వైఖరిపై విమర్శల వెల్లువ
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి స్మార్ట్ మీటర్లు హాట్ టాపిక్గా మారాయి. ఒకప్పుడు జగన్ ప్రభుత్వ హయాంలో స్మార్ట్ మీటర్లను తీవ్రంగా వ్యతిరేకిస్తూ “రైతుల మెడకు ఉరితాళ్లు”, “స్మార్ట్ మీటర్లా… ఉరితాళ్లా?” అంటూ కథనాలు ...
జూలైలో జీఎస్టీకి భారీ దెబ్బ.. 5 శాతం క్షీణించిన ఆదాయం.. నాలుగు నెలలుగా వృద్ధి జాడే లేదు!
ఆంధ్రప్రదేశ్లో జీఎస్టీ (GST) వసూళ్లపై ఆందోళనకర సంకేతాలు కనిపిస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే 2026 జూలై నెలలో రాష్ట్ర జీఎస్టీ ఆదాయం 5 శాతం తగ్గింది. గతేడాది జూలైలో రూ.3,532 కోట్లుగా నమోదైన ...
శ్రీశైలంలో నీళ్లు ఉన్నా.. హంద్రీ–నీవాకు ఎందుకు లేవు? రాయలసీమ దాహంపై చంద్రబాబు సర్కారుపై ప్రశ్నల వర్షం
శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 842.3 అడుగులకు చేరింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకు నీటిని విడుదల చేసే స్థాయి దాటిపోయింది. అయినప్పటికీ హంద్రీ–నీవా సుజల స్రవంతి, ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి ప్రాజెక్టులకు ...
భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.. శంకుస్థాపన ఎవరు చేశారు? పూర్తి చేసి ప్రారంభం దాకా తీసుకొచ్చింది ఎవరు? అసలు చరిత్ర ఇదే!
ఈ రోజు (ఆగస్టు 1, 2026) ఉత్తరాంధ్ర ప్రజల ఎన్నో ఏళ్ల కల అయిన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా మరోసారి రాజకీయంగా ఒక చర్చ మొదలైంది. “ఎయిర్పోర్ట్ను ...














