Privatization
రామాయపట్నం పోర్టును రాసిచ్చేస్తున్నారా?.. రూ.5 వేల కోట్ల ప్రభుత్వ ఆస్తిని రూ.1,500 కోట్లకే ప్రైవేట్ పరం!
By Andhra Admin
—
ప్రజాధనంతో నిర్మించిన భారీ మౌలిక సదుపాయాన్ని కారుచౌకగా ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తున్నారనే ఆరోపణలతో రామాయపట్నం పోర్టు వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. దాదాపు రూ.4,929 కోట్ల విలువైన పోర్టును కేవలం ...
ఆర్టీసీ ప్రైవేటీకరణకే చంద్రబాబు సర్కారు పంతం..! జేఏసీతో చర్చలు విఫలం.. ఉద్యమం ఉధృతం చేస్తామని ఉద్యోగ సంఘాల హెచ్చరిక
By Andhra Admin
—
ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ ప్రైవేటీకరణ అంశంపై ప్రభుత్వం తన వైఖరిని ఏమాత్రం మార్చుకోలేదనే విమర్శలు మరింత బలపడుతున్నాయి. ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీతో జరిగిన కీలక చర్చలు ఎలాంటి ఫలితం లేకుండానే ముగియడంతో ప్రభుత్వ ...
మిట్టల్ స్టీల్ ప్లాంట్పై అతి ప్రచారం వెనుక నిజాలు… విశాఖ ఉక్కుకు ద్రోహమా?
By Andhra Admin
—
ప్రచారం ఒకటి… వాస్తవం మరొకటి మిట్టల్ స్టీల్ ప్లాంట్ పేరుతో లక్ష ఉద్యోగాలు, భారీ పెట్టుబడులు అంటూ ప్రచారం జరుగుతోంది. కానీ వాస్తవాలు పరిశీలిస్తే—ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న అనేక అంశాలు ప్రజల్లో ...







