Education News
ప్రభుత్వ పాఠశాలలపై కూటమి ప్రభుత్వ మాయమాటలు బట్టబయలు.. UDISE+ లెక్కలే సాక్ష్యం!
రాష్ట్ర పాఠశాల విద్యా రంగంలో ఆందోళనకర పరిణామాలు.. ప్రభుత్వ పాఠశాలల్లో 5.56 లక్షల మంది విద్యార్థుల తగ్గుదల.. ప్రైవేటులో 2.86 లక్షల పెరుగుదల ఆంధ్రప్రదేశ్లో పాఠశాల విద్యా రంగంపై కూటమి ప్రభుత్వం చేస్తున్న ...
డీఎస్సీ పోస్టులపై దుమారం.. పోస్టులు దాచిపెట్టి నిరుద్యోగులను మోసం చేస్తున్నారా? టీచర్స్ సంఘాల తీవ్ర ఆరోపణలు!
డీఎస్సీ పోస్టులపై టీచర్స్ సంఘాల ఫైర్.. పోస్టులు దాచిపెట్టి నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ఆరోపణలు ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ-2025 ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ మరోసారి వివాదానికి దారితీసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పోస్టుల సంఖ్య, ...
పేపర్ లీక్లపై యువత పోరాటం.. దేశాన్ని కదిలించిన ఉద్యమమా? లేక పాలకుల వైఫల్యానికి అద్దమా?
ఒక దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో తయారవుతుంది. కానీ అదే దేశంలో విద్యార్థుల భవిష్యత్తు పేపర్ లీక్ మాఫియాల చేతుల్లో పడితే ప్రజాస్వామ్యానికి అంతకంటే పెద్ద ప్రమాదం ఇంకేముంటుంది? NEET, JEE వంటి ...
మోడల్ స్కూళ్లలో భారీగా విద్యార్థుల తగ్గుదల.. రెండేళ్లలోనే ప్రభుత్వ విద్యా వ్యవస్థ కుదేలైందా?
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ విద్యా వ్యవస్థపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. రాష్ట్రంలోని 972 మోడల్ స్కూళ్లలో 644 పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గినట్లు వెలుగులోకి వచ్చిన గణాంకాలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. గత ...
డీఎస్సీ–2025లో స్పోర్ట్స్ కోటా వివాదం.. అక్రమాలపై వరుస ఆరోపణలు! సీబీఐ విచారణ డిమాండ్తో ఉత్కంఠ
డీఎస్సీ నియామకాలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ.. ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలంటున్న అభ్యర్థులు డీఎస్సీ–2025 నియామక ప్రక్రియ చుట్టూ నెలకొన్న వివాదం రోజురోజుకూ రాజకీయంగా, సామాజికంగా మరింత వేడెక్కుతోంది. స్పోర్ట్స్ కోటా అమలు నుంచి ...
నీట్ హాల్ టికెట్ కోసం విద్యార్థుల వెతలు.. ఎన్టీఏ వైఫల్యంపై తీవ్ర ఆగ్రహం
దేశంలో అత్యంత కీలకమైన వైద్య ప్రవేశ పరీక్షగా భావించే నీట్ యూజీ–2026 పునఃపరీక్షకు సంబంధించిన హాల్ టికెట్ల డౌన్లోడ్ ప్రక్రియ విద్యార్థులకు కొత్త పరీక్షగా మారింది. కేవలం కొన్ని నిమిషాల్లో పూర్తవాల్సిన ప్రక్రియ ...
నీట్ నుంచి డీఎస్సీ వరకు.. ప్రతిభను పాతరేస్తున్న వ్యవస్థా? యువత జీవితాలను కుదిపేస్తున్న అసలు నిజం ఏమిటి?
దేశంలో పోటీ పరీక్షల చుట్టూ వివాదాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. జాతీయ స్థాయిలో నీట్ (NEET), రాష్ట్ర స్థాయిలో డీఎస్సీ (DSC) వంటి పరీక్షలపై పేపర్ లీక్లు, అక్రమాలు, పారదర్శకత లోపాలపై ఆరోపణలు ...
ప్రభుత్వానికి చేతకాక… విరాళాల కోసం ప్రభుత్వ బడుల బిక్షాటన!
ప్రభుత్వ పాఠశాలల విరాళాలు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల దుస్థితి మరోసారి బహిర్గతమైంది. “మన బడి – నాడు నేడు” అంటూ కోట్ల రూపాయల ప్రచారం చేసిన ప్రభుత్వం, ఇప్పుడు అదే పాఠశాలల నిర్వహణ ...












