Chandrababu Naidu

హెరిటేజ్ డైరీ పాల నమూనాల్లో ఫార్మాలిన్ గుర్తింపు… భద్రతపై ప్రశ్నలు

పాలు పిల్లలకు తొలి ఆహారం, వృద్ధులకు జీవనాధారం. అలాంటి కీలక ఆహార పదార్థం భద్రతపై మరోసారి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. Indian Journal of Nutrition లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, హెరిటేజ్ డైరీకి ...

తిరుమల నెయ్యి కల్తీ ఆరోపణలు: భోలే బాబా డెయిరీకి అనుమతులు ఎవరి హయాంలో ఇచ్చారు?

భోలే బాబా డెయిరీ ద్వారా తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా జరిగిందంటూ కూటమి నాయకులు, ఎల్లో మీడియ ఆరోపణలు చేస్తున్నాయి. కానీ అధికారిక రికార్డులు చూస్తే, ఆ కంపెనీకి టెక్నికల్ అర్హతలు ఇచ్చి, ...

రామతీర్థం విగ్రహ శిరచ్ఛేదనం ఘటన: ఆరోపణల వెనుక ఉన్న నిజాలు

వైయస్సార్‌సీపీ పాలనలో రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం శిరచ్ఛేదనం జరిగిందంటూ ప్రచారం జరుగుతోంది. కానీ ఈ ఘటనకు సంబంధించిన అధికారిక వివరాలు, తర్వాత జరిగిన పరిణామాలు పరిశీలిస్తే ఈ ఆరోపణలపై సందేహాలు తలెత్తుతున్నాయి. ❌ ...

హెలిప్యాడ్ కోసం రైతు భూమి లాక్కున్నారన్న చంద్రబాబు ఆరోపణలు తప్పుడు ప్రచారం

రికార్డులు ఏమంటున్నాయి? తాడేపల్లి భూమి వివాదంలో బయటపడిన అసలు నిజాలు తాడేపల్లి హెలిప్యాడ్ ఆరోపణల్లో చంద్రబాబు మాటలు ఎంతవరకు నిజం? హెలిప్యాడ్ కోసం రైతు భూమిని లాక్కున్నారంటూ చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు ...

సీబీఐ రిపోర్ట్‌లో స్పష్టంగా ఉన్నా… తిరుమల లడ్డూ ప్రశ్నపై చంద్రబాబు ఆగ్రహం ఎందుకు?

“కల్తీ లేదని ఎక్కడ ఉంది?” అంటూ జర్నలిస్ట్‌పై సీఎం చంద్రబాబు మండిపాటు ఈ రోజు జరిగిన జర్నలిస్ట్ సమావేశంలో, సీబీఐ సిట్ రిపోర్ట్‌లో తిరుమల లడ్డులో జంతు కొవ్వు లేదని స్పష్టంగా ఉందని ...

తిరుమలని ‘ఏడుకొండలు’గా గుర్తిస్తూ అధికారిక జీవో ఇచ్చింది డా. వైఎస్‌ఆరే!

🟥 ‘ఏడుకొండలు కాదు… రెండు కొండలే’ అని గతంలోనే అన్నారు !చంద్రబాబు వ్యాఖ్యల చరిత్ర ఇదే! ఇప్పటి ప్రెస్‌మీట్‌ల్లో వినిపిస్తున్న వ్యాఖ్యలకంటే ముందే, తిరుపతిని “ఏడుకొండలు కాదు… రెండు కొండల ప్రాంతం”గా పేర్కొంటూ ...

₹400కి నువ్వుల నూనె కూడా రాకపోతే… ₹278కే ఆవు నెయ్యి ఎలా కొనుగోలు చేశారు? పవన్ కళ్యాణ్ ప్రశ్నలో అసలు ట్విస్ట్ ఇదే!

“₹400కి నువ్వుల నూనె రాదు” – పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యపై చర్చ నువ్వుల నూనె కిలో ధర ₹400కు చేరిన పరిస్థితుల్లో తిరుమల తిరుపతి దేవస్థానాలకు ఆవు నెయ్యి ఎలా సరఫరా ...

🔴 లడ్డూపై తప్పుడు ఆరోపణలు.. దేవస్థాన గౌరవ రక్షణకు వైసీపీ పాప ప్రక్షాళన పూజలు

టీడీపీ ఆరోపణలు–సీబీఐ సిట్ తీర్పు మధ్య వైసీపీ ప్రాయశ్చిత్తం** 🟥 టీడీపీ ఆరోపణలు: తిరుమల లడ్డూలో కల్తీ అంటూ వైసీపీ ప్రభుత్వంపై నిందలు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని, ...

విశాఖలో రూ.5 వేల కోట్ల ప్రభుత్వ భూముల దోపిడీ – గీతం భూములపై బొత్స సత్యనారాయణ సంచలన ఆరోపణలు

విశాఖలో ప్రభుత్వ భూములను వ్యవస్థాత్మకంగా కబ్జా చేస్తున్నారని బొత్స ఆరోపణ గీతం విద్యాసంస్థకు అక్రమంగా భూములు కేటాయించారని వ్యాఖ్య గీతం విద్యాసంస్థ ఒక భూదోపిడీ సంస్థనే – బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశంలో ...

వెలిగొండ సొరంగాల వెనుక నిజం ఏమిటి? అసలు ఎవరి పాలనలో ఎంత పని జరిగింది?

వెలిగొండ ప్రాజెక్టు విషయంలో రాజకీయంగా విభిన్న వ్యాఖ్యలు వినిపిస్తున్న వేళ, నిజంగా ఎవరి పాలనలో ఎంత మేరకు సొరంగాల తవ్వకం జరిగింది? అనే ప్రశ్నకు అధికారిక గణాంకాల ఆధారంగా సమాధానం చెప్పడమే ఈ ...