Chandrababu Government
సూపర్ సిక్స్ అంటే… 6 లక్షల పింఛన్లను తొలగించడమా..!?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి పింఛన్ల అంశం హాట్ టాపిక్గా మారింది. “సూపర్ సిక్స్” హామీల పేరుతో ప్రజలకు సంక్షేమం అందిస్తామని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు లక్షలాది మంది పింఛన్ లబ్ధిదారులను తొలగించిందనే ఆరోపణలు ...
బలవర్ధక బియ్యానికి బంద్..? రేషన్ వ్యవస్థలో అసలు ఆట ఇదేనా!
రాష్ట్రంలో పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యంపై ఇప్పుడు పెద్ద చర్చ మొదలైంది. గత జగన్ ప్రభుత్వం పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు విటమిన్లు, ఫోలిక్ యాసిడ్, ఐరన్ కలిపిన ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ ...
📰 సచివాలయ వ్యవస్థ లక్ష్యం ఏమైంది…? ఉద్యోగులను ఇలా వినియోగించడం వెనుక అసలు నిజం ఏమిటి?
ప్రజలకు వారి గ్రామాల్లోనే సేవలు అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటైన సచివాలయ వ్యవస్థ, ఇప్పుడు పూర్తిగా తన లక్ష్యాన్ని కోల్పోతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పాలనలో ప్రాధాన్యతలు మారిపోతున్నాయా అనే ప్రశ్నలు ప్రజల్లో ...
నాగార్జున యూనివర్సిటీ నిధులు ఎక్కడికి? రూ.100 కోట్లు ఇచ్చిన నిజం బయటపడుతుందా?
ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్యాసంస్థల పరిస్థితిపై మరోసారి పెద్ద చర్చ మొదలైంది. ముఖ్యంగా Acharya Nagarjuna University (ఏఎన్యూ) నిధుల వ్యవహారం ఇప్పుడు తీవ్ర వివాదానికి దారి తీసింది. వర్సిటీ నిధులు ప్రభుత్వానికి మళ్లించారనే ...
కూటమి పాలనలో కుప్పకూలుతున్న ఆరోగ్య వ్యవస్థ… ప్రైవేటీకరణతో పేదలకు పెరిగిన కష్టం!
ఏపీలో ఆరోగ్య రంగం గురించి బయటకు వస్తున్న వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకవైపు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, మరోవైపు ఆసుపత్రుల్లో మందుల కొరత, ఇక ఆరొగ్యశ్రీ బకాయిల భారంతో పేదలకు వైద్యం అందని ...
బడ్జెట్ మించిపోయిన అప్పులు… కాగ్ షాక్ రిపోర్ట్తో బయటపడిన ఆర్థిక గందరగోళం!
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాగ్ (CAG) నివేదిక సంచలన విషయాలను బయటపెట్టింది. ఆదాయం తగ్గిపోతుండగా అప్పులు మాత్రం అదుపు తప్పి పెరిగినట్లు స్పష్టమైంది. బడ్జెట్ అంచనాలను మించిపోయిన అప్పులు, తగ్గిన ఆదాయ వనరులు, ...
హామీలపై నోరు మెదపరేమి? బడ్జెట్ లెక్కలు చూపిస్తూ ప్రభుత్వాన్ని నిలదీసిన జగన్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంక్షేమ హామీలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన వాగ్దానాల అమలు గురించి తీవ్ర ప్రశ్నలు లేవనెత్తారు. సూపర్ సిక్స్, సూపర్ ...
ఇప్పటికే 5.64 లక్షల పింఛన్ల కోత… మరిన్ని కోతలకు బడ్జెట్ సంకేతమా?
ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల విషయంలో పెద్ద చర్చ కొనసాగుతోంది. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వ కాలంలో పింఛన్ల సంఖ్య గణనీయంగా తగ్గిందని విమర్శలు వస్తున్నాయి. అధికారిక సంఖ్యలు చూస్తే ఇప్పటికే లక్షల సంఖ్యలో ...














