Chandrababu Government

సోషల్ మీడియాలో పేర్లు చెప్పినా డిలీట్‌… హెరిటేజ్, బీఆర్ నాయుడు విషయాల్లో ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది?

ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియాపై ప్రభుత్వ నియంత్రణ పెరుగుతోందన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హెరిటేజ్ మరియు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పేర్లతో ఉన్న పోస్టులను లక్ష్యంగా చేసుకుని వాటిని బలవంతంగా తొలగింపజేస్తున్నారనే ...

బడ్జెట్‌ మించిపోయిన అప్పులు… కాగ్‌ షాక్‌ రిపోర్ట్‌తో బయటపడిన ఆర్థిక గందరగోళం!

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాగ్‌ (CAG) నివేదిక సంచలన విషయాలను బయటపెట్టింది. ఆదాయం తగ్గిపోతుండగా అప్పులు మాత్రం అదుపు తప్పి పెరిగినట్లు స్పష్టమైంది. బడ్జెట్ అంచనాలను మించిపోయిన అప్పులు, తగ్గిన ఆదాయ వనరులు, ...

హామీలపై నోరు మెదపరేమి? బడ్జెట్ లెక్కలు చూపిస్తూ ప్రభుత్వాన్ని నిలదీసిన జగన్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంక్షేమ హామీలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన వాగ్దానాల అమలు గురించి తీవ్ర ప్రశ్నలు లేవనెత్తారు. సూపర్ సిక్స్, సూపర్ ...

ఇప్పటికే 5.64 లక్షల పింఛన్ల కోత… మరిన్ని కోతలకు బడ్జెట్ సంకేతమా?

ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల విషయంలో పెద్ద చర్చ కొనసాగుతోంది. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వ కాలంలో పింఛన్ల సంఖ్య గణనీయంగా తగ్గిందని విమర్శలు వస్తున్నాయి. అధికారిక సంఖ్యలు చూస్తే ఇప్పటికే లక్షల సంఖ్యలో ...

చంద్రబాబు హయాంలో పరిమితి మించి అప్పులా? జగన్ కాలంలో పరిమితి వినియోగం కాలేదా? అధికారిక లెక్కలు ఏమంటున్నాయి

రాష్ట్రాలు తీసుకునే అప్పులకు కేంద్ర ఆర్థిక సంఘం (Finance Commission) ఒక నిర్దిష్ట పరిమితిని నిర్ణయిస్తుంది. ఈ పరిమితిని ఆధారంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు Net Borrowing Ceiling (NBC) ను నిర్ధారిస్తుంది. ...

డిస్‌క్వాలిఫై అయిన హర్ష్ ప్రెష్ డైరీకి బోలే బాబా పేరుతో అనుమతి ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వమే

హర్ష్ ప్రెష్ డైరీ టెక్నికల్ కారణాలతో డిస్‌క్వాలిఫై అయిందని ఆరోపణలు వినిపించాయి. అదే సంస్థ బోలే బాబా పేరుతో అనుమతి పొందిందని ప్రచారం జరిగింది. పెద్దల ప్రమేయం లేకుండా ఇది ఎలా జరిగిందనే ...

పింఛన్లపై కోతల తుపాన్? మూడో బడ్జెట్‌లో 8 లక్షల లబ్ధిదారుల భవిష్యత్ ప్రశ్నార్థకం!

మూడో బడ్జెట్‌లో పింఛన్ నిధుల కేటాయింపులు తీవ్ర చర్చకు దారితీశాయి. ఫిబ్రవరి 2026 గణాంకాల ప్రకారం ఏడాదికి రూ.31,584 కోట్లు అవసరం ఉండగా, ప్రభుత్వం కేవలం రూ.27,719 కోట్లు మాత్రమే కేటాయించింది. అంటే ...