Breaking News
టీటీడీ ఉద్యోగాల పేరిట రూ.5 కోట్ల మోసం! నకిలీ అపాయింట్మెంట్ లెటర్లతో నిరుద్యోగుల ఆశలపై దోపిడీ
దేవుడి సేవ పేరుతో నడిచే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతిష్ఠను అడ్డం పెట్టుకుని భారీ ఉద్యోగ మోసం వెలుగులోకి రావడం తీవ్ర కలకలం రేపుతోంది. టీటీడీ అధికారిక లోగో, ఈవో సంతకాలు, ...
ఫ్యాక్ట్ చెక్: ప్రశ్ని రావణ్ను వైసీపీ వ్యక్తిగా చిత్రీకరించిన సీఎం చంద్రబాబు వ్యాఖ్యల్లో నిజమెంత?
🔴 FAKE CLAIM (తప్పుడు ప్రచారం) నంద్యాల జిల్లా బనగానపల్లె సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… “పురాణాలను దూషించిన, రాముడు-సీతపై అనుచితంగా మాట్లాడిన, తీవ్రవాదాన్ని సమర్థించిన రావణ్ అనే వ్యక్తికి వైసీపీ అండగా ...
నన్ను పోలీసు కస్టడీకి ఇవ్వొద్దు… నా ప్రాణాలకు ముప్పు ఉంది!” – సీఐ నాగరాజు వ్యాఖ్యలతో లాకప్ డెత్ కేసులో సంచలన పరిణామాలు
విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజు తన ప్రాణాలకు ముప్పు ఉందని, తనను పోలీసు ...
అర్ధరాత్రి పోలీసు దౌర్జన్యం?.. సీనియర్ జర్నలిస్టు కేవీ రెడ్డిని ఎత్తుకెళ్లిన ఏపీ పోలీసులు.. భార్యను ఈడ్చేసిన ఘటనపై తీవ్ర ఆగ్రహం
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులను అణిచివేయడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా? అనే అనుమానాలకు తాజా ఘటన మరింత బలం చేకూరుస్తోంది. తెలంగాణకు చెందిన సీనియర్ జర్నలిస్టు కేవీ రెడ్డిని అర్ధరాత్రి వేళ హైదరాబాద్లోని ఆయన నివాసంలో ...
అంతన్నారు.. ఇంతన్నారు.. రెండు వారాలు గడిచినా జ్ఞానేశ్వరి ఎక్కడ? మాటలు తప్ప ఆచూకీ ఎందుకు లేదు?
కాకినాడ జిల్లా సీహెచ్ అగ్రహారానికి చెందిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి రెండు వారాలు పూర్తయ్యాయి. చిన్నారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టామని, ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని, ప్రతి ...
ఒక తల్లి రోదనను విననివారు… ఒక నాయకుడి అడుగుతో ఎందుకు మేల్కొన్నారు?
ఒక యువకుడు కనిపించకుండా పోయాడు. అతను ఎక్కడ ఉన్నాడు? బ్రతికి ఉన్నాడా? లేక మరణించాడా? అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకక, ఓ తల్లి రోజుల తరబడి గుండెలవిసేలా రోదించింది. తన కుమారుడిని ఒక్కసారి ...
🧨 “ఎయిర్పోర్ట్లో హత్యాయత్నం… కానీ నిజాలు దాచారా?” – ఎన్ఐఏ దర్యాప్తుపై జగన్ తరఫు సంచలన ఆరోపణలు
ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో 2018 అక్టోబర్ 25న విశాఖపట్నం విమానాశ్రయంలో వైఎస్ జగన్పై జరిగిన హత్యాయత్నం కేసు మళ్లీ హైకోర్టులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో దర్యాప్తు చేసిన జాతీయ ...
ఒక్క కేసుకే రూ.14.85 కోట్లు ఖర్చు చేసిన టిడిపి ప్రభుత్వం – సిధార్థ్ లూథ్రాకు చెల్లింపులపై సంచలన ఆధారాలు!
CR No.21/2024 (APSBCL) కేసులో సీనియర్ న్యాయవాది సిధార్థ్ లూథ్రాకు భారీ మొత్తాల్లో ప్రొఫెషనల్ ఫీజులు చెల్లించినట్లు స్పష్టమైన ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా రూ.33 లక్షలు చెల్లించిన రికార్డులు బయటపడగా, గత ...













