Breaking News
హైకోర్టు న్యాయవాదిపైనే చేయి చేసుకున్నారా?.. హిందూపురం సీఐ రాజగోపాల్ నాయుడి వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం!
చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసు అధికారి… అదే చట్టాన్ని కాపాడే న్యాయవాదిపై ప్రజల ముందే దురుసుగా ప్రవర్తిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో చోటుచేసుకున్న ఘటన ఇప్పుడు అదే ...
GO 444తో 22A బాధితులకు న్యాయం జరిగిందా? లేక మళ్లీ అదే అధికారుల చుట్టూ తిరగమన్న ప్రభుత్వమా?
GO 444పై భారీ ప్రచారం… కానీ 22 లక్షల ఎకరాల బాధితులకు ఒక్క పరిష్కారం కూడా లేదా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 జూలై 22న GO Ms.No.444ను విడుదల చేసింది. ప్రభుత్వం దీనిని ...
ఏపీలో పారిశ్రామిక రంగం కుదేలు?.. రెండేళ్లలో 4,520 MSMEలు మూత.. 48,477 ఉద్యోగాలు గల్లంతు అంటూ కేంద్రం సంచలన వెల్లడి
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల వెల్లువ, లక్షల ఉద్యోగాల సృష్టి అంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వెల్లడించిన గణాంకాలు పూర్తి భిన్నమైన చిత్రాన్ని చూపుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత రెండేళ్లలో రాష్ట్రంలో ...
జత్వానీ కేసులో సంచలన మలుపు.. CID ఛార్జ్షీట్తో కూటమి కుట్రలు బట్టబయలు.. IPS అధికారులపై తప్పుడు ప్రచారం బయటపడిందా?
ముంబై జూనియర్ ఆర్టిస్ట్ జత్వానీ కేసు మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. గతంలో జత్వానీని వేధించారని ఆరోపిస్తూ కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎల్లో మీడియా పెద్ద ఎత్తున రాద్దాంతం చేయగా.. ...
“లా అండ్ ఆర్డర్ పోలీసులకు నచ్చినట్లు కాదు”.. ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ పోలీసుల వ్యవహార శైలిపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. లా అండ్ ఆర్డర్ అనేది చట్ట నిబంధనలకు అనుగుణంగా ఉండాలని, పోలీసుల ఇష్టానుసారం నడవకూడదని స్పష్టం చేసింది. ప్రభుత్వం మారిన ...
రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులంటారా..? పార్లమెంట్లో కేంద్రం చెప్పిందేంటి.. చంద్రబాబు చెప్పిందేంటి?
రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులా..? పార్లమెంట్లో కేంద్రం బయటపెట్టిన అసలు లెక్కలు.. చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ ఫైర్ “విషయం వీక్ అయినప్పుడు… ప్రచారం పీక్లో ఉండాలి” అనే సామెతను గుర్తు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ...
ఎర్రబుక్ దారిలో దిగజారిన ఖాకీ? కేంద్ర హోంశాఖ నివేదికతో ఏపీ పోలీసుల పనితీరుపై తీవ్ర విమర్శలు
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతల పరిస్థితిపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. ఒకప్పుడు దేశంలో అత్యుత్తమ పోలీసింగ్కు ఆదర్శంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ, ఇప్పుడు కేంద్ర హోంశాఖ విడుదల చేసిన పనితీరు అంచనా నివేదికలో ...
సాయికృష్ణ లాకప్ డెత్ కథ కంచికే? బూడిద లేకుండానే కర్మకాండలు.. ముందుకు కదలని SIT విచారణపై తీవ్ర అనుమానాలు
ఏలూరు జిల్లాలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసు రోజురోజుకూ మరిన్ని అనుమానాలకు కేంద్రంగా మారుతోంది. పోలీస్ కస్టడీలో మృతి చెందిన యువకుడికి న్యాయం జరుగుతుందనే ఆశతో కుటుంబ సభ్యులు, ప్రజలు ...
అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు.. కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం అంతిమ సంస్కారాలు.. పాడె మోసి నివాళులర్పించిన వైఎస్ జగన్
కాపు ఉద్యమానికి జీవితాన్నే అంకితం చేసిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు వేలాది మంది అభిమానులు, ప్రజలు, వైఎస్సార్సీపీ నాయకులు అశ్రునయనాలతో తుది వీడ్కోలు పలికారు. ఆయన చివరి కోరిక మేరకు కిర్లంపూడిలోని ...














