APSPDCL

ఇంధన శాఖలో లంచాల ముఠా ఆరోపణలు, వైరల్ కమిషన్ ఆడియో నేపథ్యంలో రూపొందించిన ఫీచర్డ్ ఇమేజ్.

ఇంధన శాఖలో లంచాల ముఠా?.. మంత్రి పీఆర్ తేజ ఆడియోతో కలకలం.. కాంట్రాక్టర్లకు బిల్లుల కోసం 10-15% కమిషన్ డిమాండ్?

ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖలో భారీ అవినీతి ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రజా సంబంధాల అధికారి (పీఆర్)గా పనిచేస్తున్న గంగవరం తేజ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ...

“‘కరెంట్ బిల్లులు తగ్గించాం’ అంటారు… కానీ చంద్రబాబు హయాంలో చేసిన ఒప్పందాల వల్లే బిల్లులు పెరిగాయి!”

ఆంధ్రప్రదేశ్‌లో “కరెంట్ చార్జీలు తగ్గించాం” అని చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది. కానీ అధికారిక డాక్యుమెంట్లు చూస్తే — అప్పట్లో చేసిన కరెంట్ కొనుగోలు ఒప్పందాలే ఇవాళ ప్రజలపై భారంగా మారినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ...