Andhra Pradesh
ఉద్యోగాలు పెరిగాయా? లేక ప్రచారమే పెరిగిందా? ఆంధ్రప్రదేశ్లో గణాంకాలు లేవనెత్తుతున్న ప్రశ్నలు
దేశవ్యాప్తంగా నిరుద్యోగ రేటు సుమారు **5.2%**గా ఉండగా, ఆంధ్రప్రదేశ్లో మాత్రం అది 8.2% వరకు నమోదైందని గణాంకాలు చెబుతున్నాయి. దేశంలోని ప్రధాన రాష్ట్రాలతో పోలిస్తే ఇది గణనీయంగా ఎక్కువగా ఉండటం ఆర్థిక వర్గాల్లో ...
ఒకే నెలలో మూడోసారి రూ.3,100 కోట్ల అప్పు… ఖజానా ఖాళీ అవుతోందా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి భారీ మొత్తంలో అప్పు చేయడానికి సిద్ధమైంది. వచ్చే మంగళవారం సెక్యూరిటీల వేలం ద్వారా రూ.3,100 కోట్లు సమీకరించనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 16 సంవత్సరాల ...
Epstein files వివాదాల మధ్య బిల్ గేట్స్ను ఆహ్వానించిన ఏకైక రాష్ట్రం – ఆంధ్రప్రదేశ్! ఎందుకు ఈ నిర్ణయం?
Epstein files వివాదం అంతర్జాతీయ స్థాయిలో మళ్లీ చర్చనీయాంశంగా మారిన సమయంలో, ఢిల్లీలో నిర్వహించాల్సిన ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్లో బిల్ గేట్స్ ప్రధాన ప్రసంగం రద్దయిందన్న సమాచారం వెలువడింది. ఇదే సమయంలో ...
వివాదాల చరిత్ర ఉన్న గేట్స్ ఫౌండేషన్తో ఆంధ్ర ఒప్పందం – ప్రజా ఆరోగ్యంపై సాహస నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిల్ గేట్స్ ఫౌండేషన్తో ప్రజా ఆరోగ్య రంగంలో భాగస్వామ్యం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్న సమయంలో, గతంలో ఈ ఫౌండేషన్కు సంబంధించిన వివాదాలు మళ్లీ చర్చకు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం, ...
5 కోట్ల ఆంధ్రుల ఆరోగ్య డేటా బిల్ గేట్స్ ఫౌండేషన్కు ఎందుకు? ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్తో AI ఆధారిత ప్రజా ఆరోగ్య భాగస్వామ్యం చేయాలన్న నిర్ణయం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అమలులో ఉన్న ...
పింఛన్లపై కోతల తుపాన్? మూడో బడ్జెట్లో 8 లక్షల లబ్ధిదారుల భవిష్యత్ ప్రశ్నార్థకం!
మూడో బడ్జెట్లో పింఛన్ నిధుల కేటాయింపులు తీవ్ర చర్చకు దారితీశాయి. ఫిబ్రవరి 2026 గణాంకాల ప్రకారం ఏడాదికి రూ.31,584 కోట్లు అవసరం ఉండగా, ప్రభుత్వం కేవలం రూ.27,719 కోట్లు మాత్రమే కేటాయించింది. అంటే ...
20 నెలల్లో ఒక్క కొత్త పింఛన్లు మంజూరు కాలేదా?
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తరువాత గత 20 నెలల కాలంలో కొత్త పింఛన్లు మంజూరు కాలేదనే క్షేత్ర స్థాయిలో బాధితులు నిలదీస్తున్నారు . ప్రజా దర్బార్ వినతుల్లో కూడా ఇవే ఎక్కువగా వస్తున్నాయి ...
₹1,200 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల… డబ్బులు జమ అయ్యాయా? లేక కేవలం బడ్జెట్ ఆర్డరేనా?
ఫీజు రీయింబర్స్మెంట్ కింద ₹1,200 కోట్లు విడుదల చేశామని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. ప్రభుత్వ అబ్స్ట్రాక్ట్లను ఆధారంగా చూపిస్తూ నిధులు విడుదలయ్యాయని చెబుతున్నప్పటికీ, వాస్తవానికి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని ఆరోపణలు ...
అమరావతి క్వాంటమ్ వ్యాలీ: ప్రచారం ఎక్కువ, వాస్తవాలు తక్కువ
అమరావతి క్వాంటమ్ వ్యాలీ పేరుతో ప్రభుత్వం భారీ ఎంవోయూల ప్రచారం చేసింది.కానీ వాటిలో చాలావరకు కేవలం 1–3 నెలల వయసున్న స్టార్టప్స్ మాత్రమే. అమరావతి క్వాంటమ్ వ్యాలీ FAKE vs FACT ❌ప్రచారం ...
జగన్ vs బాబు పాలన – కాగ్ లెక్కల్లో తేడా ఎంత?
కేంద్ర కాగ్ గణాంకాలను పక్కపక్కన చూసినప్పుడు రెండు పాలనల మధ్య ఆర్థిక పరమైన తేడా స్పష్టంగా కనిపిస్తోంది. రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు, అప్పుల పరిమాణం మరియు పన్ను ఆదాయాల వృద్ధి విషయంలో ...














