Andhra Pradesh Politics

Adani Google Data Center AP controversy and Andhra Pradesh data center project

📰 “ఇక్కడే దొరికిపోయారా..? అదానీ–గూగుల్ డేటా సెంటర్ వ్యవహారంలో వెలుగులోకి వస్తున్న గోప్య ఒప్పందాల నిజం!”

Adani Google Data Center AP వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద చర్చగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో డేటా సెంటర్ ప్రాజెక్టుల పేరుతో భూముల కేటాయింపులపై తీవ్ర వివాదం నెలకొంది. ప్రభుత్వ ఉత్తర్వులు, కంపెనీల ...

Mainstream media bias in Andhra Pradesh vs social media rise

🔥 Mainstream Media Bias: దిగజారింది ఎవరు ఆంధ్రలో?

ఆంధ్రప్రదేశ్‌లో mainstream media bias (మెయిన్ స్ట్రీమ్ మీడియా పక్షపాతం) పై చర్చ రోజురోజుకు పెరుగుతోంది. ఒకప్పుడు ప్రజలకు నిజాలను తెలియజేసే ప్రధాన వేదికగా ఉన్న మెయిన్ స్ట్రీమ్ మీడియా… ఇప్పుడు పక్షపాతం ...

భూములిచ్చిన గ్రామాన్నే బంధించారా..? డేటా సెంటర్ కోసం పోలీసుల పహారా ఎందుకు!

Andhra Pradesh లో data center land issue AP లో భాగంగా… విశాఖ పరిసరాల్లో డేటా సెంటర్ ప్రాజెక్ట్ పేరుతో భూములు ఇచ్చిన గ్రామం ఇప్పుడు పోలీసుల నిఘాలో ఉండాల్సిన పరిస్థితి ...

🧨 ఆంధ్రజ్యోతి డబుల్ గేమ్ బహిర్గతం..? అదానీ పెట్టుబడులపై ద్వంద్వ వైఖరి బయటపడిందా!

Adani data center Andhra Pradesh lo ippudu pedda political vivadam ga maarindi. ఏపీ రాజకీయాల్లో మీడియా పాత్రపై ఎప్పటినుంచో అనుమానాలు ఉన్నాయి. కానీ అదే విషయాన్ని ఒకే అంశంపై, ...

క్రెడిట్‌ దోపిడీలో బాబు గిగా స్పీడ్‌..! విశాఖ డేటా సెంటర్ అసలు కథ బయటపడిందా?

మొన్న ఎన్టీపీసీ గ్రీన్‌ పవర్‌, నిన్న రెన్యూ పవర్‌, నేడు డేటా సెంటర్‌..! విశాఖ కేంద్రంగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రాజెక్టులను తన ఖాతాలో వేసుకోవడంలో ముఖ్యమంత్రి N. Chandrababu Naidu స్పీడ్ ...

🧨 “ఎయిర్‌పోర్ట్‌లో హత్యాయత్నం… కానీ నిజాలు దాచారా?” – ఎన్‌ఐఏ దర్యాప్తుపై జగన్ తరఫు సంచలన ఆరోపణలు

ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో 2018 అక్టోబర్‌ 25న విశాఖపట్నం విమానాశ్రయంలో వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసు మళ్లీ హైకోర్టులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో దర్యాప్తు చేసిన జాతీయ ...

జగన్ హయాంలో కోవిడ్‌లో టాప్‌గా ఉన్న ఏపీ… ఇప్పుడు చంద్రబాబు పాలనలో ఇంధన కొరతగా ఎందుకు మారింది?

ఒకప్పుడు కోవిడ్ వంటి ప్రపంచ సంక్షోభంలో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న ఆంధ్రప్రదేశ్…ఇప్పుడు అదే రాష్ట్రంలో ఇంధనం కోసం ప్రజలు క్యూల్లో నిలబడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?ఈ మార్పు వెనుక ఉన్న వాస్తవాలు ఏమిటి ...

🔥 లోకేశ్ శాఖలో గందరగోళం… ₹1,079 కోట్ల ప్రాజెక్ట్‌లోనే కంపెనీల పేర్లు మార్చేసిన జీవోలు!

ఆంధ్రప్రదేశ్‌లో “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న ప్రభుత్వం… అదే సమయంలో అధికారిక జీవోలలోనే భారీ తప్పులు చేస్తోంది అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ ...

🟡 విశాఖపై రెండు మాటలు… అధికారానికో కథ, ప్రజలకో నిజమా?

“మీరు ఏది చెబితే అదే నిజం” అనే పరిస్థితి ఏర్పడితే…ప్రజలు వినేది నిజమా? లేక కథనా? అనే సందేహం తప్పదు. విశాఖ విషయంలో కూడా ఇదే ప్రశ్న ఇప్పుడు ముందుకు వస్తోంది.ఒకే నగరాన్ని… ...

“అప్పుడు ‘శ్రీలంక’ అంటారా… ఇప్పుడు ‘సింగపూర్’ అంటారా? అప్పుల నిజం ఎక్కడ?”

పాలన మారితే మాటలు కూడా మారిపోతాయా…? లేక పరిస్థితులు మారినా, ప్రశ్నలు అడిగేవాళ్లు కనిపించకపోవడమే నిజమా…? ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద ప్రశ్నగా మారింది. అప్పులపై ద్వంద్వ వైఖరి… ఎవరి కోసం ...