Andhra Pradesh Politics

🔥 సూపర్ సిక్స్ హామీలో మహిళలకు ఉచిత బస్సు – మాటలతో మోసం, అమల్లో కోత!

సూపర్ సిక్స్ హామీల్లో ప్రధానంగా ప్రచారం చేసిన మహిళలకు ఉచిత బస్సు పథకం మొదటి ఏడాదిలోనే అమలుకాలేదు. ఏడాదికి రూ. 3,200 కోట్లు అవసరమని తెలిసినా 2024–25లో నిధులు కేటాయించలేదు. అనంతరం 2025 ...

‘సూపర్ సిక్స్’లో ఆడబిడ్డ నిధి గల్లంతా? రూ.97,200 కోట్ల హామీకి జవాబు ఎవరు చెప్పాలి?

ఎన్నికల సమయంలో మహిళల సంక్షేమం పేరుతో ప్రకటించిన ‘ఆడబిడ్డ నిధి’ పథకం అమలు విషయంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళలకు ప్రతి సంవత్సరం ...

నారా లోకేష్ చేసిన “రూ.4,064 కోట్లు బకాయి” ఆరోపణ — ఫ్యాక్ట్ చెక్ ఏమి చెబుతోంది?

ఆంధ్రప్రదేశ్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై రాజకీయ ఆరోపణలు వేడెక్కుతున్నాయి. Nara Lokesh గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.4,064.59 కోట్ల బకాయిలు వదిలిందని ఆరోపించగా, ప్రస్తుత లెక్కలు మాత్రం వేరే దృశ్యాన్ని చూపుతున్నాయి. ఎన్నికల ...

🔴 800 కి.మీ పరిమితి ఉన్న తిరుమల నెయ్యి టెండర్… 883 కి.మీ ఇండపూర్ డైరీకి ఆర్డర్ — బీ ఆర్ నాయుడు సమాధానం ఏమిటి?

తిరుమల నెయ్యి కొనుగోలులో 800 కి.మీ పరిమితి స్పష్టంగా టెండర్ షరతుగా పేర్కొనబడింది.అయితే 883 కి.మీ దూరంలోని ఇండపూర్ డైరీకి కిలోకు ₹658 రేటుతో ఆర్డర్ కేటాయింపు — నిబంధనలు ఎలా అమలయ్యాయి? ...

సూపర్‌ సిక్స్‌ హామీలు: రూ.1,42,897 కోట్ల లోటు— వాగ్దానాలా? వాస్తవాలా?

ఎన్నికలకు ముందు సూపర్‌ సిక్స్‌ సహా 143 హామీలను ప్రకటించిన ప్రభుత్వం, ఈ పథకాల అమలుకు సంవత్సరానికి రూ.79,867 కోట్లు అవసరమని అంచనా వేయబడింది. అయితే 2025–26 బడ్జెట్‌లో కేవలం రూ.17,179 కోట్లు ...

తిరుమల నెయ్యి టెండర్ల వెనుక దాగి ఉన్న అసలు కథ ఏమిటి? ‘ఇండాపూర్’ పేరుతో జరిగిన గేమ్ ఏంటి?

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నెయ్యి టెండర్లలో 2014 నుంచి 2025 వరకు జరిగిన పరిణామాలను పరిశీలిస్తే, ఒకే సంస్థ పేర్లు మళ్లీ మళ్లీ కనిపించడం, L1–L2 స్థితులు మారడం, 35%–65% సరఫరా ...

తిరుమల నెయ్యి కల్తీ ఆరోపణలు: భోలే బాబా డెయిరీకి అనుమతులు ఎవరి హయాంలో ఇచ్చారు?

భోలే బాబా డెయిరీ ద్వారా తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా జరిగిందంటూ కూటమి నాయకులు, ఎల్లో మీడియ ఆరోపణలు చేస్తున్నాయి. కానీ అధికారిక రికార్డులు చూస్తే, ఆ కంపెనీకి టెక్నికల్ అర్హతలు ఇచ్చి, ...

రామతీర్థం విగ్రహ శిరచ్ఛేదనం ఘటన: ఆరోపణల వెనుక ఉన్న నిజాలు

వైయస్సార్‌సీపీ పాలనలో రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం శిరచ్ఛేదనం జరిగిందంటూ ప్రచారం జరుగుతోంది. కానీ ఈ ఘటనకు సంబంధించిన అధికారిక వివరాలు, తర్వాత జరిగిన పరిణామాలు పరిశీలిస్తే ఈ ఆరోపణలపై సందేహాలు తలెత్తుతున్నాయి. ❌ ...

❌ నెయ్యి కొనుగోలు కమిటీ అక్రమాల ఆరోపణలు అబద్ధం — అసలు బాధ్యులు ఎవరు?

నెయ్యి కొనుగోలు కమిటీలో వైయస్సార్‌సీపీ సభ్యులను పెట్టుకుని అక్రమాలు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానీ అప్పట్లో అదే కమిటీలో సభ్యులుగా ఉన్న కొలుసు పార్థసారథి, వేమిరెడ్డి ప్రశాంతి ప్రస్తుతం ఆరోపణలు చేస్తున్న పార్టీలోనే ...

బంగారం చోరీ అంటూ బ్రేకింగ్ న్యూస్…అంబటి కుటుంబం చేసిన క్లారిటీ ఈ కథనాలన్నింటినీ తుడిచిపెట్టేసింది!

📰 వివరణ అంబటి రాంబాబు నివాసంలో బంగారం, వెండి చోరీ జరిగిందంటూ, అది కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన సమయంలోనే జరిగిందన్న ప్రచారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అయ్యింది.అయితే ...