Amaravati Farmers

ఆగిన రాజధాని రైతు గుండె - అమరావతి రైతు పద్మనాభరెడ్డి మృతి, ప్రభుత్వ ఒత్తిళ్లపై కుమారుడు ఉజ్వల్ ఆరోపణలు

ఆగిన రాజధాని రైతు గుండె.. ప్రభుత్వ ఒత్తిళ్లే పద్మనాభరెడ్డి ప్రాణం తీశాయా? కుమారుడు ఉజ్వల్ సంచలన ఆరోపణలు

అమరావతి రాజధాని ప్రాంతంలో భూసమీకరణ, భూ స్వాధీనం వ్యవహారం మరోసారి తీవ్ర వివాదానికి దారితీసింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామానికి చెందిన రైతు గుంటక పద్మనాభరెడ్డి మృతి చెందడం తీవ్ర ...

రాజధాని రైతులపై వేధింపుల పర్వం నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో భూమి ఇవ్వని రైతు, జేసీబీతో తవ్వకాలు, పంటపొలాల విధ్వంసాన్ని సూచించే ఫీచర్డ్ ఇమేజ్.

భూమి ఇవ్వకపోతే బతకనివ్వరా?.. రాజధాని రైతులపై వేధింపుల పర్వం!

అమరావతి రాజధాని పేరుతో భూములు ఇవ్వని రైతులపై ఒత్తిడి, వేధింపులు, బలవంతపు చర్యలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. భూమి ఇవ్వకపోవడమే రైతులు చేసిన నేరంగా మారిందని, వారిని మానసికంగా, ఆర్థికంగా ...

అమరావతి రైతుల ప్రశ్నలు - భూముల వ్యవహారంపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న రాజధాని రైతులు

“భూములపై ఇన్ని ప్రశ్నలు… సమాధానాలు ఎక్కడ?” అమరావతి రైతుల నిలదీత.. ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం!

అమరావతి రాజధాని భూముల వ్యవహారం మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. రాజధాని కోసం వేల ఎకరాల భూములు స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులు ఇప్పుడు ప్రభుత్వాన్నే నిలదీస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ ఒప్పందాలు, CRDA భూములు, ...

అమరావతి ఒకే కోణమా అనే అంశంపై రైతు, మీడియా కథనాలు, రాజధాని వివాదాన్ని సూచించే వెబ్‌సైట్ ఫీచర్డ్ ఇమేజ్

అమరావతా… పాకిస్తానా!? ప్రశ్నిస్తే శత్రువులా… రెండో కోణం చెప్పినా నేరమా!?

అమరావతి… ఇది ఆంధ్రప్రదేశ్ రాజధానా? లేక కొందరి అభిప్రాయాలకే పరిమితమైన ప్రత్యేక ప్రాంతమా? రాజధానిపై ప్రశ్నిస్తే దేశద్రోహులుగా ముద్ర వేయాలా? రైతుల బాధ గురించి మాట్లాడితే దాడులు చేయాలా? ఒకే కథనాన్ని నమ్మమని ...

Amaravati land acquisition issue featuring Pawan Kalyan and Chandrababu questioning massive farmer land collection for capital

రాజధాని కోసం లక్ష ఎకరాలా…? పవన్ అడిగిన ప్రశ్నలు ఇప్పుడు ఎక్కడ పోయాయి?

రైతుల భూములపై అప్పటి మాటలు… ఇప్పటి మౌనం ఎందుకు? Amaravati Land Acquisition ఒకప్పుడు టిడిపికి మద్దతుగా నిలిచిన సమయంలో, రాజధాని కోసం ఎంత భూమి అవసరమని చంద్రబాబు నాయుడిని అడిగితే, “మంగళగిరిలో ...

అమరావతి సీఆర్‌డీఏ ప్లాట్ల కేటాయింపులపై సీఎం సన్నిహితులకు ప్రాధాన్యం ఇచ్చారనే వివాదం

సీఎం సన్నిహితులకే ‘జాక్‌పాట్’నా..? రాజధాని ప్లాట్ల కేటాయింపులపై కొత్త వివాదం

అమరావతి రాజధాని ప్రాంతంలో సీఆర్‌డీఏ ప్లాట్ల కేటాయింపుల వ్యవహారం మరోసారి రాజకీయ వేడిని పెంచుతోంది. సీఎం చంద్రబాబు నాయుడు సన్నిహితులు, టీడీపీ ప్రముఖులకు అత్యంత ప్రాధాన్య ప్రాంతాల్లో నివాస, వాణిజ్య ప్లాట్లు కేటాయించారంటూ ...

రెండో విడత పూలింగ్ కోసమే ఈ నాటకం: పేర్ని నాని ఫైర్

అమరావతి రాజకీయాల్లో మళ్లీ వేడి అమరావతి రాజధాని అంశంపై రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కింది. రెండో విడత ల్యాండ్ పూలింగ్ పేరుతో ప్రభుత్వం నాటకం ఆడుతోందని మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ...