శాసన మండలి
తగ్గిన విద్యార్థుల సంఖ్య.. లోకేష్ ఒప్పుకున్నారే! మండలి సాక్షిగా బట్టబయలైన ఏపీ ప్రభుత్వ బడుల దుస్థితి
By Andhra Admin
—
నారా లోకేష్ బాధ్యత వహిస్తున్న విద్యాశాఖలోనే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోయింది. ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇవ్వాల్సిన మంత్రి.. చివరకు శాసన మండలి సాక్షిగా అదే విషయాన్ని గణాంకాలతో ...
డీఎస్సీపై మండలి అట్టుడికింది.. అసలు చర్చకు ఎందుకు భయపడుతోంది ప్రభుత్వం?
By Andhra Admin
—
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో డీఎస్సీ అంశం తీవ్ర రాజకీయ దుమారం రేపింది. డీఎస్సీ-2025 నియామకాలపై చర్చకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ టీచర్ ఎమ్మెల్సీలు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే మండలి ...






