వైఎస్సార్సీపీ
కరువు కాటేస్తున్నా కుంభకర్ణుడి నిద్రేనా? నీళ్లు ఉన్నా రైతుకు ఎందుకు ఇవ్వరు.. బీసీలకు 34% రిజర్వేషన్లపై మహాడ్రామా, గంజాయి మాఫియాపై జగన్ సమరశంఖం!
కరువు కాటేస్తున్నా కుంభకర్ణుడి నిద్రేనా? వైఎస్ జగన్ చంద్రబాబుపై విమర్శలు ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు కరువు కాటేస్తోంది.. మరోవైపు రైతాంగం కన్నీరు పెడుతోంది.. ఇంకోవైపు సాగునీటి కోసం రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు. అయినా ...
ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరిగితే.. మనదే విజయం: కూటమిపై జగన్ సమరశంఖం
వైఎస్సార్సీపీ శ్రేణులకు వైఎస్ జగన్ కీలక దిశానిర్దేశం.. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని వెల్లడి.. నిష్పక్షపాత ఎన్నికలు జరిగితే కూటమికి ఘోర పరాజయం తప్పదని ధీమా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికల ...
డీఎస్సీపై మండలి అట్టుడికింది.. అసలు చర్చకు ఎందుకు భయపడుతోంది ప్రభుత్వం?
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో డీఎస్సీ అంశం తీవ్ర రాజకీయ దుమారం రేపింది. డీఎస్సీ-2025 నియామకాలపై చర్చకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ టీచర్ ఎమ్మెల్సీలు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే మండలి ...
వైఎస్సార్సీపీనే టార్గెట్.. సోషల్ మీడియా కట్టడే లక్ష్యమా? రెడ్బుక్ మరింత బరితెగింపా!
టార్గెట్ వైఎస్సార్సీపీ.. సోషల్ మీడియా కట్టడే లక్ష్యమా? ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పోరు మరో మలుపు తిరిగిందా? ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీని ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనే బదులు.. పోలీసు వ్యవస్థను ముందుకు తెచ్చి కట్టడి ...
ఏపీలో శాంతిభద్రతలు ఎక్కడ? .. అమిత్ షాకు వైఎస్సార్సీపీ ఎంపీల ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దిగజారిపోయాయని, కక్ష సాధింపు చర్యల కోసం పోలీసు వ్యవస్థను, చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంతో పాటు ...
ప్రజాస్వామ్య దీక్షపై దమనకాండ.. పచ్చ బ్యాచ్ రౌడీయిజం!
మెగా డీఎస్సీ–2025 స్కామ్పై వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్త రిలే దీక్షలు | డీఎస్సీ బాధితులు, నిరుద్యోగులు, విద్యార్థుల మద్దతు | విజయవాడలో మల్లాది విష్ణు దీక్షా శిబిరంపై దాడి ఆరోపణలు | సీబీఐ విచారణకు ...
జగన్ భద్రతపై కుట్ర? పోలీసుల నిర్లక్ష్యంతో అడుగడుగునా భద్రతా వైఫల్యం.. కేంద్ర హోం శాఖకు వైఎస్సార్సీపీ ఫిర్యాదు
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజా పర్యటనలో భద్రతా ఏర్పాట్లు పూర్తిగా విఫలమయ్యాయని వైఎస్సార్సీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే భద్రతను బలహీనపరిచిందని, పోలీసు ...
బీసీ నేతలపై ఆగని అక్రమ కేసులు.. జగన్ విజయవంతమైన శ్రీకాకుళం పర్యటనపై అధికార కక్ష సాధింపా?
శ్రీకాకుళం జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనకు ప్రజల నుంచి అపూర్వ స్పందన రావడాన్ని అధికార కూటమి జీర్ణించుకోలేకపోతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జగన్ సభలు, రోడ్ ...
డీఎస్సీ అక్రమాలపై ఉద్యమం ఉధృతం.. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ రౌండ్ టేబుల్ సమావేశాలు
డీఎస్సీ-2025 నియామకాలపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. డీఎస్సీ నియామక ప్రక్రియలో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించింది. డీఎస్సీలో జరిగినట్లు ...














