వైఎస్సార్సీపీ
18 నెలలుగా సీసీ ఫుటేజ్పై మౌనం ఎందుకు? ప్రభుత్వాన్ని నిలదీస్తూ జగన్ సంచలన ప్రశ్నలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సీసీ ఫుటేజ్ (CC Footage) వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ అంశంపై ప్రభుత్వాన్ని తీవ్రంగా నిలదీశారు. “18 ...
ఎస్ఐఆర్ పేరుతో ఓట్లపై కత్తి..? ఒక్క ఓటు కూడా పోనివ్వొద్దు.. పార్టీ శ్రేణులకు సజ్జల అలర్ట్!
ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై వైఎస్సార్సీపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఎస్ఐఆర్ను అడ్డం పెట్టుకుని వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్న ఓటర్ల పేర్లను లక్ష్యంగా చేసుకుని తొలగించే ప్రయత్నాలు ...
సమర్థించనంటూనే వత్తాసు..! జగన్ను దూషించిన ఎమ్మెల్యేకు పవన్ గ్రీన్ సిగ్నలా? ప్రత్యర్థులపై ఎదురుదాడికి పార్టీకి పిలుపు
జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ...
‘రప్ప రప్ప’ ఫ్లెక్సీకి రాజ్యమే కదిలింది… లాకప్ డెత్లకు మాత్రం కూటమి నోరు ఎందుకు మూసుకుంది?
ఒకప్పుడు వైఎస్ జగన్ సభలో ఓ యువకుడు “రప్ప రప్ప” అంటూ సినిమా డైలాగ్ రాసిన ఫ్లెక్సీ పట్టుకున్నాడంటే… రాష్ట్ర రాజకీయాలే ఒక్కసారిగా వేడెక్కిపోయాయి. ముఖ్యమంత్రి నుంచి హోంమంత్రి వరకు… మంత్రుల నుంచి ...
కాపులకు బాబు ద్రోహం..! హామీలతో నమ్మించి.. నిధుల్లో శూన్యం.. కాపు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిన చంద్రబాబు సర్కారు: వైఎస్సార్సీపీ రాష్ట్ర కాపు నేతల ఆగ్రహం
కాపు సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తామని ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేసిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కాపు నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ...
ఓటర్ల పేర్లే మాయం చేస్తున్నారా? ఇలా కొనసాగితే జనం తిరగబడతారనే హెచ్చరికలు..!
రాష్ట్రంలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు, వారి కుటుంబ సభ్యులు, సానుభూతిపరుల పేర్లు ఓటరు జాబితా నుంచి మాయమవుతున్నాయంటూ వరుసగా ఆరోపణలు ...
శ్రీశైలం కాటేజీ పేరుతో రాజకీయ కుట్రా? బూచేపల్లి ఫైర్.. “నిరూపిస్తే స్వామి సన్నిధిలో క్షమాపణలు చెబుతా!”
శ్రీశైలం కాటేజీ వివాదం రాజకీయంగా కొత్త మలుపు తిరిగింది. తమ కుటుంబం నిర్మించిన కాటేజీని ఎన్నాళ్లక్రితమే దేవస్థానానికి అప్పగించినప్పటికీ, ఇప్పటికీ దానిని వ్యక్తిగతంగా వినియోగిస్తున్నట్లు ప్రచారం చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని ...
రెండేళ్లలో రూ.3.60 లక్షల కోట్ల అప్పులు.. అభివృద్ధి ఎక్కడ? జగన్ పేరు జపించడమే కూటమి పాలనా ఎజెండానా? – బొత్స సత్యనారాయణ ఫైర్
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న వేళ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులపై వైఎస్సార్సీపీ తీవ్రస్థాయిలో ప్రశ్నలు సంధిస్తోంది. శాసన మండలి విపక్ష నేత బొత్స ...
జగన్ను కలవొద్దంటూ ఒత్తిడి..? ఉద్యోగం ఇస్తామంటూ ఎవరు బుజ్జగించారు..?
విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదంలో కుటుంబ పెద్దను కోల్పోయిన ఓ కుటుంబం న్యాయం కోసం పోరాడుతోంది. ప్రమాదం జరిగి నెలలు గడిచినా నష్టపరిహారం అందకపోవడంతో తీవ్ర ఆవేదనలో ఉన్న ఆ ...
రూ.99 మద్యం బ్రాండ్ల వెనుక దాగిన కథ ఏంటి? ఇప్పుడు సమాధానం చెప్పాల్సింది ఎవరు?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకప్పుడు తీవ్ర దుమారం రేపిన రూ.99 మద్యం బ్రాండ్ల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారుతోంది. గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన తక్కువ ధర మద్యం బ్రాండ్లపై అప్పటి ప్రతిపక్షం తీవ్రమైన ...














