ల్యాండ్ పూలింగ్

అమరావతి భూ దోపిడీపై రైతులతో సమావేశమైన యోగేంద్ర యాదవ్

అమరావతిలో అసలు భూ దోపిడీ కథ ఇదేనా? రైతుల గోడు విన్న యోగేంద్ర యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు

అమరావతిలో అతిపెద్ద భూ దోపిడీ.. రైతుల గోడు విన్న యోగేంద్ర యాదవ్‌ అమరావతి రాజధాని ప్రాంతంలో భూముల వ్యవహారం మరోసారి తీవ్ర రాజకీయ చర్చకు దారితీస్తోంది. రాజధాని ప్రాంతంలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ...

అమరావతి భూసమీకరణ పేరుతో భారీగా భూముల సమీకరణ

అంతులేని ‘పూలింగ్’.. అమరావతి పేరుతో భూముల వేటకు బ్రేక్ ఎప్పుడు?

రాజధాని కోసం 53,748 ఎకరాలు.. స్పోర్ట్స్ సిటీకి 20,494 ఎకరాలు.. రైల్వే లైన్, ఇన్నర్ రింగ్ రోడ్డుకు మరో 2,344.12 ఎకరాలు.. ఇప్పుడు గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్, స్మార్ట్ ఇండస్ట్రీస్, భవిష్యత్ అవసరాల పేరుతో ...

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు – విద్య వైద్యం పీపీపీ, దిశ బిల్లు ఉపసంహరణ

విద్య.. వైద్యం ఇక ప్రైవేట్‌ చేతుల్లోకేనా? ‘దిశ’కు మంగళం.. భూములపై కేబినెట్‌ భారీ నిర్ణయాలు!

పీపీపీ ముసాయిదా బిల్లు-2026కు ఆమోదం.. ‘దిశ’ బిల్లు ఉపసంహరణకు గ్రీన్‌ సిగ్నల్‌.. టీడీపీ కార్యాలయాలకు అదనపు భూములు.. రైల్వే లైన్‌కు వేల ఎకరాల భూసమీకరణ.. రాజధాని భవనాల కన్సల్టెన్సీకి వందల కోట్లు ఏపీ ...

గన్నవరం విమానాశ్రయం విస్తరణ పూర్తి కాకుండానే అమరావతిలో కొత్త విమానాశ్రయం కోసం భూసేకరణ

గన్నవరం విమానాశ్రయం విస్తరణ పూర్తి కాలేదు.. ఇప్పుడు అమరావతికి 4 వేల ఎకరాలా?

2015లో చంద్రబాబు ప్రభుత్వం గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి విస్తరించేందుకు భారీ ప్రణాళికలు ప్రకటించింది. ఇందుకోసం దాదాపు వెయ్యి ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ విధానంలో రైతుల నుంచి సేకరించారు. అభివృద్ధి పేరుతో ...