రూ.783 కోట్ల ఆరోపణలు

శాశ్వత సచివాలయ టెండర్లలో రూ.783 కోట్ల ఆరోపణలు

కమీషన్ల ‘టవర్‌’లో అసలు గోల్‌మాల్‌ ఏంటి? శాశ్వత సచివాలయ టెండర్లలో రూ.783 కోట్ల స్కెచ్‌!

ఆంధ్రప్రదేశ్‌ శాశ్వత సచివాలయ నిర్మాణానికి సంబంధించిన MEP, HVAC, ఫైర్‌, ఎస్కలేటర్లు, లిఫ్ట్‌ల టెండర్లపై తీవ్ర ఆరోపణలు. రూ.2,183.84 కోట్ల అంచనా వ్యయం, చదరపు అడుగుకు రూ.4,183.20 ఖర్చు, జాయింట్‌ వెంచర్లకు నో.. ...