రూ.13.74 కోట్లు
మొన్న సిద్ధార్థ లూథ్రా.. నేడు సిద్ధార్థ అగర్వాల్! ప్రజాధనంపై చంద్రబాబు సర్కార్కు అంత ప్రేమ ఎందుకు?
By Andhra Admin
—
ప్రజల సొమ్ముతో న్యాయవాదులకు కోట్ల ఫీజులు.. తాజాగా సిద్ధార్థ అగర్వాల్కు రూ.88.50 లక్షలు! ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం ప్రజాధనాన్ని న్యాయవాదుల ఫీజుల పేరుతో భారీగా ఖర్చు చేస్తోందంటూ వైఎస్సార్సీపీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ...





