రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణ
రామాయపట్నం పోర్టును రాసిచ్చేస్తున్నారా?.. రూ.5 వేల కోట్ల ప్రభుత్వ ఆస్తిని రూ.1,500 కోట్లకే ప్రైవేట్ పరం!
By Andhra Admin
—
ప్రజాధనంతో నిర్మించిన భారీ మౌలిక సదుపాయాన్ని కారుచౌకగా ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తున్నారనే ఆరోపణలతో రామాయపట్నం పోర్టు వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. దాదాపు రూ.4,929 కోట్ల విలువైన పోర్టును కేవలం ...
పబ్లిక్ ప్రభుత్వమా… ప్రైవేటు ప్రభుత్వమా? రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణపై రాజకీయ దుమారం
By Andhra Admin
—
జగన్ హయాంలో వేల కోట్లతో నిర్మించిన పోర్టును ప్రైవేటుకు అప్పగించే నిర్ణయంపై తీవ్ర విమర్శలు.. ప్రభుత్వ ఆస్తుల భవిష్యత్తుపై కొత్త చర్చ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణ అంశం మరోసారి రాజకీయ చర్చకు ...






