రాజకీయ విమర్శలు
ఒక 15 ఏళ్ల యువతి చెప్పిన ‘క్షమాపణ’… ఈ దేశ రాజకీయ నాయకులకు కనీసం సిగ్గు తెప్పిస్తుందా?
దేశ రాజకీయాల్లో నేడు అత్యంత అరుదుగా కనిపిస్తున్న పదం ఏదైనా ఉందంటే… అది “క్షమాపణ”. అధికారంలో ఉన్నా… ప్రతిపక్షంలో ఉన్నా… వేదిక ఏదైనా… మైక్ చేతికి చిక్కితే చాలు… వ్యక్తిగత దూషణలు, అసభ్య ...
నాడు ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’ అంటూ భయపెట్టారు… నేడు ‘నక్ష’ పేరుతో అదే విధానమా? కూటమి ద్వంద్వ వైఖరిపై తీవ్ర విమర్శలు
ఆంధ్రప్రదేశ్లో భూ సంస్కరణల అంశం మరోసారి రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై “ప్రజల భూములు లాక్కుంటారు”, “పట్టాదారుల హక్కులు ...
‘రప్ప రప్ప’ ఫ్లెక్సీకి రాజ్యమే కదిలింది… లాకప్ డెత్లకు మాత్రం కూటమి నోరు ఎందుకు మూసుకుంది?
ఒకప్పుడు వైఎస్ జగన్ సభలో ఓ యువకుడు “రప్ప రప్ప” అంటూ సినిమా డైలాగ్ రాసిన ఫ్లెక్సీ పట్టుకున్నాడంటే… రాష్ట్ర రాజకీయాలే ఒక్కసారిగా వేడెక్కిపోయాయి. ముఖ్యమంత్రి నుంచి హోంమంత్రి వరకు… మంత్రుల నుంచి ...
వైఎస్ఆర్సీపీ మాటే… పవన్ నోటే..! అయితే ఏపీలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయినట్టేనా?
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా.. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై విమర్శలు మాత్రం ఆగడం లేదు. మహిళలకు రక్షణ లేదని, హత్యలు, అత్యాచారాలు, దాడులు, దోపిడీలు పెరిగిపోయాయని, లా అండ్ ...
నిన్న పెంటయ్య.. నేడు దుర్గయ్య..! కూటమి దాష్టీకాలకు ఇంకెంతమంది బలవ్వాలి?
గొడ్డలి.. లడ్డు.. వ్యక్తిగత విమర్శలు.. రాజకీయ డ్రామాలు..! ఇవన్నీ పక్కనపెడితే ప్రజల జీవితాలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఎవరు చెబుతారు? ఒకవైపు విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రాణాలు కోల్పోయిన పెంటయ్య కుటుంబం న్యాయం ...
వెన్నుపోటు పాలనకు రెండేళ్లు.. “బాబు ష్యూరిటీ” నుంచి “మోసం గ్యారెంటీ” వరకూ..?
ఎన్నికల హామీలు.. ప్రజల్లో పెరిగిన అంచనాలు 2024 ఎన్నికల ముందు “బాబు ష్యూరిటీ – భవిష్యత్ గ్యారెంటీ” అంటూ ప్రజలకు భారీ హామీలు ఇచ్చిన టీడీపీ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి ...
పొదుపు’ మాటలేనా.. లోకేష్ స్పెషల్ ఫ్లైట్తో బయటపడ్డ దుబారా?
ఇంధన పొదుపు మాటలు ఒకవైపు.. ప్రత్యేక విమాన ప్రయాణాలు మరోవైపు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో “పొదుపు” ఇప్పుడు పెద్ద రాజకీయ చర్చగా మారింది. ఒకవైపు కేబినెట్ సమావేశంలో ఇంధన పొదుపు చర్యలు పాటించాలని ముఖ్యమంత్రి ...
జగన్ హయాంలో ₹110 అంటూ విమర్శలు… ఇప్పుడు ₹195 దాటిన వంటనూనె ధరలపై మౌనం ఎందుకు..?
అప్పట్లో విమర్శలు… ఇప్పుడు నిశ్శబ్దమా..? ఆంధ్రప్రదేశ్లో వంటనూనె ధరలు మరోసారి రాజకీయ చర్చకు కేంద్రబిందువయ్యాయి. గతంలో జగన్ ప్రభుత్వ హయాంలో లీటర్ వంటనూనె ₹110 దాటిందంటూ తీవ్ర విమర్శలు చేసిన నాయకులు, ఇప్పుడు ...












