మాదాల శ్రీనివాసు

రఘురామకృష్ణరాజుపై ఆరోపణలతో హైకోర్టును ఆశ్రయించిన పారిశ్రామికవేత్త

రఘురామకృష్ణరాజు బారి నుంచి కాపాడండి.. ప్రాణహాని ఉందంటూ పారిశ్రామికవేత్త హైకోర్టు తలుపు తట్టారు!

ఆయన కంపెనీని వేలంలో కొన్నానని బెదిరిస్తున్నాడు.. ఆధారాలు సీబీఐ, ఎస్‌ఎఫ్‌ఐఓకు ఇవ్వొద్దంటూ ఒత్తిడి.. ఇంటికి మనుషులను పంపి కిడ్నాప్‌ చేయించేందుకు యత్నం! ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. అధికార కూటమికి ...