ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు
సర్కారు బడులకు రాం రాం..! రెండేళ్లలో 5.88 లక్షల మంది విద్యార్థులు ఎక్కడికి వెళ్లారు?
By Andhra Admin
—
రెండేళ్లలోనే సర్కారు బడుల నుంచి 5.88 లక్షల మంది విద్యార్థులు మాయం.. ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై తాజాగా వెలుగులోకి వచ్చిన గణాంకాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ...





