ప్రభుత్వ పాఠశాలల ప్రవేశాలు
0.94 శాతం పెరిగిందంటూ కూటమి గొప్పలు.. మరి మండలిలో మీరే చెప్పిన 55.01% నుంచి 41.40% లెక్క ఏంటి?
By Andhra Admin
—
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరిగాయి.. విద్యా వ్యవస్థ గాడిన పడింది.. సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయి.. ప్రైవేట్ స్కూళ్ల నుంచి లక్ష మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరారు.. 2026–27లో ప్రవేశాలు 0.94 ...





