ప్రత్యేక జీవో 1486

సాక్షి ఎడిటర్‌పై కేసుకు జీవో జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం, మీడియా స్వేచ్ఛ, ప్రత్యేక జీవో 1486ను ప్రతిబింబించే ఫీచర్డ్ ఇమేజ్

సాక్షి ఎడిటర్‌పై కేసుకు ఏకంగా జీవో.. రెడ్‌బుక్ రాజ్యాంగంతో బరితెగించిన చంద్రబాబు సర్కార్?

ఆంధ్రప్రదేశ్‌లో మీడియా స్వేచ్ఛపై మరోసారి తీవ్ర చర్చకు దారితీసే పరిణామం చోటుచేసుకుంది. రూ.300 కోట్ల అద్వైక అక్రమ డిపాజిట్ల వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన సాక్షి పత్రికపై చంద్రబాబు ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగిందని ...