పోలవరం ప్రాజెక్టు

పోలవరం కుడి ప్రధాన కాలువ వద్ద రూ.350 కోట్ల మట్టి దోపిడీ ఆరోపణలు, తవ్వకాలు మరియు టిప్పర్ల దృశ్యం

పోలవరంలో ‘కట్టప్ప’ లూటీ! మట్టిలో రూ.350 కోట్ల దోపిడీ.. జాతీయ ప్రాజెక్టును కొల్లగొట్టిందెవరు?

దేశానికి అన్నం పెట్టే ఆంధ్రప్రదేశ్‌ కలల ప్రాజెక్టు పోలవరం. కోట్లాది మంది రైతుల భవిష్యత్తు, రాష్ట్ర సాగునీటి అవసరాలు, అభివృద్ధి ఆశలతో ముడిపడిన ఈ జాతీయ ప్రాజెక్టు ఇప్పుడు మరో సంచలన ఆరోపణతో ...

పోలవరం ఎడమ కాలువ 5, 5ఏ ప్యాకేజీల వ్యయాన్ని రూ.352.60 కోట్ల నుంచి రూ.796.65 కోట్లకు పెంచిన అంశంపై ప్రత్యేక కథనం

పోలవరంలో మరో భారీ మలుపు.. రూ.444 కోట్ల పెంపు వెనుక అసలు కథ ఏమిటి?

పోలవరం జాతీయ ప్రాజెక్టుకు సంబంధించిన ఎడమ కాలువ 5, 5ఏ ప్యాకేజీల మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా పెంచడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రూ.352.60 కోట్లుగా ఉన్న అంచనా ...