పీఆర్సీ కమిషనర్‌

ఉద్యోగులకు వెన్నుపోటు.. రూ.40 వేల కోట్ల బకాయిలు

ఉద్యోగులకు వెన్నుపోటు.. పీఆర్సీ లేదు, ఐఆర్‌ లేదు.. రూ.40 వేల కోట్ల బకాయిలు ఎక్కడికి?

కమిషనర్‌ను తప్పించి కాలయాపన.. పెండింగ్‌లో 5 డీఏలు.. పాత బేసిక్‌పైనే గ్రాట్యుటీ, కమ్యుటేషన్‌ లెక్కలు.. ఒక్కో ఉద్యోగికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు నష్టం? ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ...