పవిత్ర కొండ
సింహాచలం కొండపై డేటా సెంటర్ ఏర్పాటు..! పవిత్ర గిరిప్రదక్షిణ కొండను అప్పగించడంపై ఆర్ఎస్ఎస్ సీరియస్.. కూటమి సర్కార్పై పెరుగుతున్న ప్రశ్నలు!
By Andhra Admin
—
విశాఖపట్నానికి రక్షకుడిగా, సాక్షాత్తూ శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి కొండగా భక్తులు భావించే సింహాచలం కొండపై డేటా సెంటర్ ఏర్పాటు ప్రతిపాదన ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీస్తోంది. ఏటా లక్షలాది మంది భక్తులు ...





