పవిత్ర కొండ

సింహాచలం కొండ డేటా సెంటర్ ప్రతిపాదనపై ప్రశ్నలు

సింహాచలం కొండపై డేటా సెంటర్‌ ఏర్పాటు..! పవిత్ర గిరిప్రదక్షిణ కొండను అప్పగించడంపై ఆర్‌ఎస్‌ఎస్‌ సీరియస్‌.. కూటమి సర్కార్‌పై పెరుగుతున్న ప్రశ్నలు!

విశాఖపట్నానికి రక్షకుడిగా, సాక్షాత్తూ శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి కొండగా భక్తులు భావించే సింహాచలం కొండపై డేటా సెంటర్‌ ఏర్పాటు ప్రతిపాదన ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీస్తోంది. ఏటా లక్షలాది మంది భక్తులు ...