నిందితులే పాలకులైతే సీబీఐ ఈడీ దర్యాప్తు
నిందితులే పాలకులైతే నిష్పాక్షిక దర్యాప్తు సాధ్యమేనా? చంద్రబాబు, నారాయణ, రవీంద్ర కేసులను సీబీఐ–ఈడీకి అప్పగించాలంటూ హైకోర్టులో సంచలన అఫిడవిట్
By Andhra Admin
—
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన పలు ఆర్థిక కుంభకోణాల దర్యాప్తుపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి పొంగూరు నారాయణ, టీడీపీ నేత రవీంద్ర తదితరులకు సంబంధించిన కేసుల్లో ...





