డీఎస్సీపై మండలి అట్టుడికింది

డీఎస్సీపై మండలి అట్టుడికింది బొత్స సత్యనారాయణ

డీఎస్సీపై మండలి అట్టుడికింది.. అసలు చర్చకు ఎందుకు భయపడుతోంది ప్రభుత్వం?

ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో డీఎస్సీ అంశం తీవ్ర రాజకీయ దుమారం రేపింది. డీఎస్సీ-2025 నియామకాలపై చర్చకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ టీచర్ ఎమ్మెల్సీలు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే మండలి ...