టీడీపీ
ఇంటింటికీ తెలుగుదేశం కాదు… ఇంటింటికీ అబద్ధమా? సూపర్ సిక్స్ హామీలపై ప్రజలే నిలదీస్తారా?
“ఇంటింటికీ తెలుగుదేశం” పేరుతో రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమం ప్రారంభిస్తున్న తెలుగుదేశం పార్టీకి, ఎన్నికల హామీలే ఇప్పుడు అతిపెద్ద సవాల్గా మారాయని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. రెండేళ్ల పాలన పూర్తవుతున్నా… మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా… ఎన్నికల సమయంలో ...
పవన్ కళ్యాణ్ బాబుకి ఝలక్ ఇచ్చారా? కేబినెట్కు డుమ్మా… “ఎవరికివారే యమునా తీరే” !
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో మరోసారి రాజకీయ చర్చకు దారితీసిన పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరుకాలేదు. అదే ...
తిరుమల విగ్రహం చోరీ కేసులో సంచలన ట్విస్ట్.. దొంగగా తేలిన టీడీపీ నేత జష్వంత్!
తిరుమలలో సంచలనం సృష్టించిన ఆంజనేయస్వామి విగ్రహం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి విగ్రహాన్ని రికవరీ చేశారు. పోలీసుల దర్యాప్తులో నిందితుడు టీడీపీ ...
తిరుపతిలో మరో భూ కబ్జా వివాదం.. “టీడీపీ ఇన్చార్జే మా స్థలం కబ్జా చేశారు”.. మహిళా కార్యకర్త సంచలన ఆరోపణలు
తిరుపతిలో మరోసారి భూ కబ్జా ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. అధికార టీడీపీకి చెందిన మహిళా కార్యకర్తే పార్టీ నాయకులపై తీవ్ర ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. తిరుపతి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ...
భోగాపురం ఎయిర్పోర్టుపై క్రెడిట్ వార్.. ‘పునాది జగన్ వేస్తే.. ప్రచారం చంద్రబాబు చేసుకుంటున్నారా?’
భోగాపురం ఎయిర్పోర్టు క్రెడిట్పై రగులుతున్న రాజకీయ పోరు.. “అంతా తానే చేశానంటున్న చంద్రబాబు.. అసలు నిజాలు ఇవే” భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం (Bhogapuram International Airport) మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా ...
రాళ్లతో కొట్టి వైఎస్సార్సీపీ బీఎల్ఏ నాగేశ్ హత్య.. కనగానపల్లిలో రాజకీయ ఉద్రిక్తత
కనగానపల్లిలో వైఎస్సార్సీపీ బీఎల్ఏ నాగేశ్ హత్య.. టీడీపీ నాయకులపై ఆరోపణలు, మరో యువకుడికి తీవ్ర గాయాలు అనంతపురం జిల్లా కనగానపల్లిలో వైఎస్సార్సీపీ బీఎల్ఏ నాగేశ్పై జరిగిన దాడి విషాదానికి దారితీసింది. రాళ్లతో దాడి ...
ఇదేనా మీ సుపరిపాలన? ఇదేనా మీ పోలీసింగ్? మహిళపై అమానుష దాడి ఘటనపై ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్ జగన్
రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని, శాంతిభద్రతల నిర్వహణలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. మహిళను వివస్త్రను చేసి, ...
బద్వేలులో మరో దుశ్శాసన పర్వమా?.. వృద్ధురాలి జాకెట్ చింపివేత ఆరోపణలు.. టీడీపీ నేత అనుచరుడిపై తీవ్ర విమర్శలు
వైఎస్సార్ కడప జిల్లా బద్వేలులో చోటుచేసుకున్న ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. 16 ఏళ్లుగా నివాసముంటున్న వృద్ధ దంపతుల ఇంటిని కూల్చివేసేందుకు ప్రయత్నించారని, అడ్డుకున్న వృద్ధ మహిళపై దాడి చేసి జాకెట్ ...
తాగించెయ్.. డబ్బులు లాగించెయ్..! టీడీపీ మద్యం సిండికేట్కు మరో కిక్కు.. 4 వేల షాపులతో రూ.40 వేల కోట్ల టార్గెట్?
ఆంధ్రప్రదేశ్లో మద్యం వ్యాపారంపై మరోసారి తీవ్ర రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని 3,736 మద్యం దుకాణాలు టీడీపీ అనుకూల సిండికేట్ గుప్పిట్లోనే ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తుండగా, ఇప్పుడు దుకాణాల సంఖ్యను 4 ...
‘శవ రాజకీయాలు’ ఎవరివి?.. ముద్రగడ ఘటనతో మళ్లీ రగులుతున్న రాజకీయ వివాదం.. జగన్ను లక్ష్యంగా చేసుకున్న ప్రచారమా?
ముద్రగడ పద్మనాభం కుటుంబానికి సంబంధించిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ముద్రగడ కుమార్తె తన తండ్రి భౌతికకాయాన్ని చూడకుండా అడ్డుకున్నారనే ఆరోపణలతో టీడీపీ, జనసేన, వైసీపీ మధ్య మాటల ...














