చంద్రబాబు
2024 అన్నారు… 2025 అన్నారు… ఇప్పుడు 2026 వచ్చింది! అమరావతి ఇంకా పూర్తికాలేదా? చంద్రబాబు హామీలపై మళ్లీ ప్రశ్నలు
అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో సంవత్సరాలుగా ప్రజలకు హామీలు ఇస్తున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మరోసారి విమర్శల పాలవుతోంది. ఒకప్పుడు “2024 నాటికి అమరావతి పూర్తవుతుంది” అన్నారు. ఆ తర్వాత “2025లో పనులు ...
టీడీపీకి 8 శాతం ఓట్లు పెరిగాయా..? గ్రౌండ్లో కనిపిస్తున్నది మాత్రం పూర్తి భిన్నమా!
టీడీపీకి 8 శాతం ఓటింగ్ పెరిగిందని రాజకీయ విశ్లేషకుడు ప్రవీణ్ పుల్లట చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని ...
రెండేళ్ల తర్వాత కేశినేని నాని సంచలన ఆరోపణలు.. స్నేహితుడి వేధింపుల వెనుక ఏముంది?
మాజీ ఎంపీ కేశినేని నాని మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. దాదాపు రెండేళ్లుగా రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నానని చెబుతున్న నాని, తన చిన్ననాటి స్నేహితుడు తాతినేని రాంబాబును రాజకీయ కక్షసాధింపులో ...
తరతరాల భూములు పోతే ఎలా?.. రాజధాని రైతుల ఆవేదన వెనుక ఏముంది?
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో భూముల అంశం మరోసారి రాజకీయ, సామాజిక చర్చకు కేంద్రబిందువైంది. రాజధాని నిర్మాణం పేరుతో తమ పచ్చని పంట భూములను బలవంతంగా తీసుకుంటున్నారని, తమ ప్రమేయం లేకుండానే లేఅవుట్లు వేసి ...
ఎన్టీఆర్ను అవమానించిన వాళ్లే… ఇప్పుడు యుగపురుషుడు అంటున్నారా..?
తెలుగు రాజకీయ చరిత్రలో ఎన్నిసార్లు చర్చకు వచ్చినా… ఇప్పటికీ పూర్తిగా సమాధానం దొరకని అంశాల్లో ఒకటి — ఎన్టీఆర్, చంద్రబాబు, ఈనాడు మధ్య ఉన్న రాజకీయ సంబంధాలు మరియు విరుద్ధ వ్యాఖ్యలు. ఒకప్పుడు ...
వెన్నుపోటుకు రెండేళ్లు.. జగన్ బుక్లెట్లో 13 సంచలన ఆరోపణలు!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన “వెన్నుపోటుకు రెండేళ్లు” బుక్లెట్ తీవ్ర చర్చకు దారితీసింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, అమరావతి భూముల వ్యవహారం, ఇన్సైడర్ ట్రేడింగ్, కార్యకర్తల ...
“నా బిడ్డ పేరు చెప్పుకుని డిప్యూటీ సీఎం పదవి సాధించావ్.. ” పవన్పై సుగాలి ప్రీతి తల్లి తీవ్ర ఆరోపణలు
సుగాలి ప్రీతి కేసు మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై సుగాలి ప్రీతి తల్లి పార్వతి తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల ముందు తమ కుటుంబానికి అనేక ...
దేవుడికే శఠగోపం..!
ఆలయ భూములపై రాజధానిలో సంచలన స్కామ్ ఆరోపణలు అమరావతి రాజధాని భూ సమీకరణ వ్యవహారంలో మరో భారీ వివాదం వెలుగులోకి వచ్చింది. ఈసారి వివాదం కేంద్రంగా మారింది దేవాదాయ శాఖకు చెందిన ఆలయ ...
“కుప్పానికే అభివృద్ధి తీసుకురాలేని నాయకుడు.. రాష్ట్రానికి సంపద సృష్టిస్తానంటే ప్రజలు ఎలా నమ్మాలి?” వైరల్ అవుతున్న గణాంకాలపై రాజకీయ రగడ!
కుప్పం vs పులివెందుల అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కుప్పం నియోజకవర్గం హాట్ టాపిక్గా మారింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం పర్ క్యాపిటా ఇన్కమ్ (PCI) ...
రిలయన్స్ డేటా సెంటర్కు రూ.50 వేల కోట్ల రాయితీలు..?
విశాఖలో ఏర్పాటు కానున్న రిలయన్స్ డేటా సెంటర్ ప్రాజెక్టుపై రాజకీయ, పరిపాలనా వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు భారీ స్థాయిలో రాయితీలు ఇచ్చిందంటూ మాజీ కేంద్ర ప్రభుత్వ ...














