ఏపీ వార్తలు
రూ.15 కోట్ల ప్రభుత్వ భూమి కోసం హైకోర్టునే పక్కదారి పట్టించారా? కాకినాడ భూవ్యవహారంలో సంచలన ఆరోపణలు.. ఏసీబీ విచారణకు ఆదేశాలు
కాకినాడ అర్బన్ మండలంలో సుమారు రూ.15 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అక్రమంగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లేలా చేయడానికి కుట్ర జరిగిందా? ప్రభుత్వ తరఫున వాదించాల్సిన ప్రత్యేక న్యాయవాది కుటుంబమే ప్రత్యర్థి ...
భూ రికార్డులపై అబద్ధాల ప్రచారం.. జగన్ ప్రభుత్వంపై దుష్ప్రచారానికి ఫ్యాక్ట్ చెక్తో చెక్!
ఆంధ్రప్రదేశ్లో భూ రికార్డుల అంశాన్ని మరోసారి రాజకీయ వివాదంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. “జగన్ ప్రభుత్వం భూ రికార్డులు మార్చేసింది”, “పాస్బుక్లు చెల్లవు”, “ప్రజల భూములు ప్రమాదంలో పడ్డాయి” అంటూ సోషల్ మీడియా, ...
మనోళ్లే.. ఇచ్చేయండి! డబ్బు కట్టకపోయినా రిజిస్ట్రేషన్లా? భూములపై చంద్రబాబు సర్కార్ కొత్త ఆట!
డబ్బు చెల్లించకపోయినా భూములు సొంతం.. జీవో 395తో భూ కేటాయింపు నిబంధనలకు తూట్లు? ఆంధ్రప్రదేశ్లో భూ వ్యవహారాలపై మరోసారి తీవ్ర రాజకీయ దుమారం రేగింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఎంఎస్ ...
‘అమృత్ 2.0’ పేరుతో రూ.5,513 కోట్ల దోపిడీ? టెండర్లను గంపగుత్తగా కట్టబెట్టిన చంద్రబాబు సర్కారు!
ప్రజలకు తాగునీరు, మురుగునీటి శుద్ధి సదుపాయాలు కల్పించేందుకు ఉద్దేశించిన ‘అమృత్ 2.0’ పథకం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో భారీ వివాదానికి కేంద్రబిందువైంది. రూ.5,513.07 కోట్ల విలువైన పనులను పోటీ లేకుండా ఐదు పెద్ద కాంట్రాక్టు ...
విశాఖకు మరో షాక్..! సముద్ర తీరాన ఉన్న మారిటైమ్ బోర్డు కూడా అమరావతికే.. అసలు విశాఖకు మిగిలేదేంటి?
విశాఖ నుంచి అమరావతికి ఏపీ మారిటైమ్ బోర్డు.. అభివృద్ధి పేరుతో విశాఖను ఖాళీ చేస్తున్నారా? ఒకప్పుడు పరిపాలనా రాజధాని, కార్యనిర్వాహక కేంద్రం, సముద్ర ఆర్థిక వ్యవస్థకు హబ్గా విశాఖను అభివృద్ధి చేస్తామని హామీలు ...
పీ–4 పేరుతో కోట్ల ఖర్చు.. పేదరిక నిర్మూలన కంటే ప్రచార ఆర్భాటానికే ప్రాధాన్యమా?
పేద కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తీసుకురావాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన పీ–4 (P4) కార్యక్రమం, ఇప్పుడు భారీ ఖర్చుల కారణంగా వివాదాల కేంద్రంగా మారింది. పేదలకు ప్రత్యక్షంగా ఎంత ...
మా ఆకలి కేకలు చెవికెక్కవా? – కోవిడ్లో ప్రాణాలు పణంగా పెట్టిన వారిని నాలుగు నెలలుగా జీతాల్లేక రోడ్డెక్కించిన ప్రభుత్వం!
కోవిడ్ మహమ్మారి సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల కోసం పనిచేసిన వైద్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగులు నేడు తమ కుటుంబాలను పోషించుకునేందుకు పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. నాలుగు నెలలుగా వేతనాలు అందక ...
డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో భారీ కుంభకోణమా? 270 మందికి బ్యాక్డోర్ టీచర్ ఉద్యోగాలంటూ జగన్ సంచలన ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలు తీవ్ర వివాదానికి కేంద్రబిందువుగా మారాయి. స్పోర్ట్స్ కోటా పేరుతో అర్హతలు లేని వారికి టీచర్ ఉద్యోగాలు కల్పించారని, మొత్తం ప్రక్రియ వెనుక భారీ అవకతవకలు జరిగాయని ...
లిక్కర్ స్కాం నిజంగా ఎవరి హయాంలో జరిగింది? ఇప్పుడు వస్తున్న ఆరోపణల వెనుక ఉన్న ప్రశ్న ఇదే!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లిక్కర్ స్కాం అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. తాజాగా కొందరు కీలక వ్యక్తులకు లిక్కర్ స్కాంలో సంబంధాలు ఉన్నాయంటూ కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ...
రెండేళ్లలో చంద్రబాబు వెన్నుపోటు పాలన రాష్ట్రంలో: స్కాములు, దోపిడీలు, అధికార దుర్వినియోగం ఆరోపణలు
చంద్రబాబు వెన్నుపోటు పాలన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న వేళ పాలనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంక్షేమ పథకాల కోతలు, ప్రజలపై పెరిగిన ఆర్థిక భారం, అధికార ...














