ఏపీ తాజా వార్తలు
ప్రజల ఆస్తులపై ప్రైవేటు పంజా! రిజిస్ట్రేషన్ల వ్యవస్థను కార్పొరేట్లకు అప్పగించేందుకు చంద్రబాబు సర్కారు రంగం సిద్ధం?
By Andhra Admin
—
ఆంధ్రప్రదేశ్లో భూములు, ఇళ్లు, వ్యవసాయ భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల వ్యవస్థపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం తీవ్ర వివాదానికి దారితీస్తోంది. ఆంగ్లేయుల కాలం నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిజిస్ట్రేషన్ వ్యవస్థను ఇప్పుడు పీపీపీ ...
ఎమ్మెల్యే టికెట్ ఎర.. పేర్లు చెప్పొద్దన్న షరతు! సీఐ నాగరాజుతో డీల్ జరిగిందా?
By Andhra Admin
—
కాపు యువకుడు సాయికృష్ణ లాకప్ అదృశ్యం కేసు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ కేసులో అసలు సూత్రధారులు ఎవరనే ప్రశ్నకు సమాధానం దొరకకముందే కొత్త ఆరోపణలు తెరపైకి వచ్చాయి. సీఐ నాగరాజును మాత్రమే ...
రూ.3.40 లక్షల కోట్ల అప్పులు.. ఆ డబ్బు అసలు ఎక్కడ ఖర్చైంది?
By Andhra Admin
—
రెండేళ్లలో రూ.3.40 లక్షల కోట్ల అప్పులు.. కానీ ప్రజలకు కనిపించిందేంటి? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ప్రభుత్వం సంక్షేమం పేరుతో ...







